శాశ్వత నివాసానికి(పీఆర్) సంబంధించి కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్(పీఈఐ) ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా భారతీయ విద్యార్థులు నిరసనలను తీవ్రతరం చేస్తున్నారు.
ఉన్నత చదువుల కోసం యూకేకు వెళ్లటానికి భారతీయులు ప్రస్తుతం ఆసక్తి కనబర్చటం లేదు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల అడ్మిషన్స్ సర్వీస్ (యూసీఏఎస్) తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది.
వెనుకటి రోజుల్లో.. చదువులతో పాటు కళల్నీ బోధించేవారు. చదువులు అక్షరాన్ని ఇస్తే, కళలు జ్ఞానాన్ని ప్రసాదిస్తాయని నమ్మేవారు. విద్యలో నాణ్యత లోపించిన నేటి తరం పిల్లలకు.. కళల్ని పరిచయం చేసే బాధ్యత తీసుకున్నది ఓ
పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించేవి పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు.. పాఠశాలలు, కళాశాలల్లో హడావిడి మొదలైంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస�
రాష్ట్ర సర్కారు పేద విద్యార్థుల చదువులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. బడులను బాగు చేయడం, కోట్ల రూపాయలు మంజూరు చేసి సకల సౌకర్యాలు కల్పించడం, నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించడం వంటివి చేస్తూ ప్రోత్సహిస�
తండ్రి బాటలో నడిచారు.. కులవృత్తికి జీవం పోసేందుకు ఉక్కు సంకల్పంతో ముందుకు సాగారు.. అధునాతన పోకడలకు అనుగుణంగా ఆలోచించి నైపుణ్యానికి పదును పెట్టారు.. తాము నమ్ముకున్న కళామ తల్లిని నిత్యం ‘రథం’పై ఊరేగిస్తూ క�
ఇటీవల జరిగిన విడుదలైన పదో తరగతి ఫలితాల్లో విద్యార్థిని దివ్య పాపన్నపేట మండలంలో టాపర్గా నిలిచింది. తల్లిదండ్రులు కోలోయిన ఆ విద్యార్థిని పై చదువులకు అండగానిలవాలని ఇటీవల ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన �
విద్యతోనే ఉన్నతస్థాయికి చేరుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కేవీ రమణాచారి పేర్కొన్నారు. అం దుకు తన జీవితమే ఒక ఉదాహరణ అని చెప్పా రు. తన చిన్నాన్న ప్రోత్సాహంతో ముందుకు సాగానని, ఒక పూట భోజనం చ�
‘కవయామి వయామి యామి’ అని తన వద్దకు వచ్చి చెప్పేదాక ఆ కువిందుడు కవిత చెప్పగలడని భోజరాజుకు
తెలియదు. అలాగే తల్లిలేని, నిరుపేద తెలంగాణ పల్లెనుంచి వచ్చిన విద్యార్థి భారతదేశం గర్వించే మహామహెూపాధ్యాయుడవుతాడన�
గిరిజన విద్యార్థులు చదువుతో పాటు కల్చరల్ యాక్టివిటీస్లో సత్తా చాటాలని ఐటీడీఏ ఇన్చార్జి పీవో వరుణ్రెడ్డి సూచించారు. శుక్రవారం మండలంలోని లఖంపూర్ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం కొందుర్గు మండల కేంద్రంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలను ప్రారంభి
అత్యధిక కాలేజీలున్న జిల్లాల్లో 3వ స్థానం సర్వే ఆన్ హైయ్యర్ ఎడ్యుకేషన్ వెల్లడి సర్కారు కళాశాలల జోరుతో ఐదేండ్లలో మూతపడిన 383 ప్రైవేటు కాలేజీలు హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): పదుల సంఖ్యలో యూనివర్సిట�
తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు బాసట | కరోనా బారినపడి తల్లిదండ్రులు మరణించిన పిల్లలకు కేరళ ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలుస్తున్నదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ తెలిపారు.
న్యూఢిల్లీ: టీకాల సరఫరా సరిగా లేక సతమతమవుతున్న ప్రభుత్వాలకు, ఆ మాటకు వస్తే ప్రజలకు ఇది మంచివార్త. మొదటి టీకా తీసుకున్న తర్వాత రెండో టీకా జాప్యమైతే రోగనిరోధకత లేదా యాంటీబాడీస్ 20 నుంచి 300 శాతం పెరుగుతుందని త�