డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి పరుగులు పెడుతుందని, మౌలిక వసతులకు తిరుగుండదని బీజేపీ నేతలు చెప్పే మాటలన్నీ పచ్చి అబద్ధాలని మరోసారి రుజువైంది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో పాఠశాల విద్యార్థులు రోజు న
జాతీయ ఇన్స్పైర్లో పెద్దపల్లి జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు మెరిశారు. తమ ఆవిష్కరణలతో సత్తా చాటారు. ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు ఢిల్లీలో నిర్వహించిన ఇన్స్పైర్ జాతీయ ప్రదర్శనకు రాష్ట్రం నుంచి 36 మంద�
హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం దాదాపు 10కి పైగా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల కోసం నిర్వహించిన ప్లేస్మెంట్ డ్రైవ్కు 483 మంది ఎంపికయ్యారని కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ బి.శ్రీనివాస్�
uniform dress code:దేశవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో ఒకే రకమైన డ్రెస్ కోడ్ ఉండాలని వేసిన ఓ పిల్ను ఇవాళ సుప్రీంకోర్టు తిరస్కరించింది. విద్యార్థులు, టీచర్లు ఒకే విధమైన డ్రెస్ కోడ్లో ఉండాలని ఆ పిటిషన�
Residential Schools | తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఐఐటీ జేఇఇ/నీట్ 2022 విజేతలకు ఎంసీఆర్హెచ్ఆర్డీలో అభినందన కార్యక్రమం నిర్వహించారు.
విద్యను ఆయుధంగా మలుచుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థినులకు కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. విద్యార్థి దశలో కష్టపడితె జీవితాంతం సుఖపడవచ్చని, తలరాతను మార్చగలిగే శక్తి విద్యకే ఉందన్నారు.
క్యాంపస్లో గణేష్ ఆలయ నిర్మాణానికి వ్యతిరేకంగా బెంగళూర్ యూనివర్సిటీ విద్యార్ధులు నిరసన చేపట్టారు. ఆలయం స్ధానంలో లైబ్రరీ నిర్మించాలని ఆలయ నిర్మాణాన్ని విద్యార్ధులు వ్యతిరేకిస్తున్నారు.
ఆత్మవిశ్వాసంలో హైదరాబాద్ విద్యార్థులు ముందంజలో ఉన్నారు. ఈ విషయం టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఎస్), ఎడ్టెక్ కంపెనీ లీడ్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆ�
నీట్ -2022 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు ప్రతిభ కనబర్చి వివిధ కేటగిరీల్లో ఉత్తమ మార్కులు సాధించినట్లు విద్యా సంస్థల చైర్మన్ వీ నరేందర్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స�