కమాన్చౌరస్తా, డిసెంబర్ 5 : విద్యార్థుల్లో ఎన్నికల మీద అవగాహన కల్పించడానికి కరీంనగర్లోని కోరా పాఠశాల యాజమాన్యం నమూనా ఎన్నికలను నిర్వహించింది. ఇందులో భాగంగా సూల్ కెప్టెన్, స్పోర్ట్స్, కల్చరల్, డిసిప్లెన్, స్వచ్ఛ్ భార త్ కెప్టెన్లను అన్ని తరగతుల విద్యార్థులు ఓటు వేసి ఎన్నుకున్నారు.
ఎలక్షన్స్లో విజ యం సాధించిన విద్యార్థులకు పాఠశాల చైర్మన్ మహిపాల్రెడ్డి, డైరెక్టర్లు వరప్రసాద్, రాంరె డ్డి, సింహాచలం హరికృష్ణ, వంగల సంతోష్ రెడ్డి బ్యాడ్జీలు అందజేశారు.