యాదాద్రి: ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) బాలికల వసతిగృహం విద్యార్థినులకు ఆర్టీసీ డిపో అధికారులు బస్సు సౌకర్యం కల్పించారు. సోమవారం యాదగిరిగుట్ట పట్టణంలో వసతిగృహం వద్ద ఆర్టీసీ బస్సును వసతిగృహం సంక్షేమ
Students | కుల్కచర్ల మండలంలో విద్యార్థులతో (Students) వెళ్తున్న ఆటో బోల్తాపడింది. మండలంలోని ముజాహిద్పూర్ వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా ప
కందుకూరు : విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం మండల పరిధిలోని లేమూరు గ్రామం మీదుగా వెలుతూ విద్యార్థులను చూసి తన కాన్వాయ్ని ఆపి వి�
మల్కాజిగిరి, నవంబర్ 14 : విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని సెయింట్ థామస్ స్కూల్ ఫాదర్ ప్రేమ్ జాన్ అన్నారు. ఆదివారం మల్కాజిగిరి డివిజన్ వినాయక్నగర్లోని సెయింట్ థామస్ హై స్కూల్ల�
మంత్రి కొప్పుల | విద్యార్థుల్లో దాగివున్నప్రతిభను వెలికితీసేందుకు తెలంగాణ బాలోత్సవ్ లాంటి వేదికలు ఎంతగానో ఉపయోగ పడుతాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
9,10 తరగతుల వారికీ వర్తింపు ఒక్కో విద్యార్థికి రూ.600 హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): దూర ప్రాంతాల నుంచి స్కూళ్లకు వచ్చే విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ సోమవారం రవాణా భత్యాన్ని విడుదల చేసింది. 2021- 22 సంవత్�
ఖమ్మం : స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్-2021 సంబంధించిన పోస్టర్ను జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమమాన్ని స్కూల్ ఇన్నోవేషన్ సెల్, యూనిసెఫ్, ఇంక్విలాబ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున�
Students | కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఒకే స్కూల్లో 32 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. కొడగు జిల్లాలోని మెడికేరిలో ఉన్న జవహర్ నవోదయా విద్యాలయా
550 students test Covid-positive | హిమాచల్ప్రదేశ్లో నెల రోజుల్లో 550 మందికిపైగా విద్యార్థులు కొవిడ్-19 పాజిటివ్గా పరీక్షించినట్లు రాష్ట్ర ఆరోగ్య అధికారి
ఖమ్మం : కాకతీయ యూనివర్శిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో జరుగుతున్న పరీక్షల్లో10మంది విద్యార్థులు డిబార్ అయ్యారు. కాపీయింగ్ కు పాల్పడుతున్నవిద్యార్థులను డిబార్ చేసినట్లు కేయూ పరీక్షల విభాగం అడిషనల్ కంట్
ఖమ్మం : ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ నెల 25వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా
విద్యార్థులను పరామర్శించిన స్పీకర్..నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశాలు బాన్సువాడ : మండలంలోని ఇబ్రహీంపేట్ ప్రాథమిక పాఠశాలలో గురువారం మధ్యాహ్నం భోజనం తిన్న సుమారు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్�
study in abroad | విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయడానికి భారత విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. వర్సిటీ పేరు, ప్రఖ్యాతలతో తమకు పనిలేదని.. వృత్తిపరమైన నైపుణ్యాలు కల్పించే ప్రత్యేక కోర్సు