గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు, మరణాలపై ఏం చేస్తున్నారని ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణిని జాతీయ మానవ హక్కుల కమిషన్ నిలదీసింది. ఇప్పటికైనా వివరాలతో కూడిన నివేదికను 4 వారాల్లో ఇవ్వా�
విద్యార్థుల ఆత్మహత్యలు కోటాలోనే ఎక్కువగా ఎందుకు జరుగుతున్నాయని సుప్రీంకోర్టు శుక్రవారం రాజస్థాన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నదని వ్యాఖ్యానించింది. ఈ సంవత్సరం�
గురుకులాల్లో చోటుచేసుకుంటున్న విద్యార్థుల ఆత్మహత్యలను నివారించడంలో భాగంగా మానసిక ఆరోగ్యంపై టీచర్లకు శిక్షణ ఇవ్వాలని ఎస్సీ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి
విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించి ఆత్మహత్యలను నిరోధించడానికి పలు కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని ఐఐటీ గువాహటి నిర్ణయించింది. కొత్త విద్యార్థులు బోధన సిబ్బందితో కలసి మార్నింగ్ వాక�
రాష్ట్రంలోని 105 నియోజకవర్గాల్లో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను రెండేండ్లలో పూర్తిచేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల జరిగిన రెసిడెన్షి�
ప్రవేశ, పోటీ పరీక్షల కోచింగ్ హబ్గా పేరొందిన రాజస్థాన్లోని కోటాలో ప్రతి ఏడాది అధిక సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం పట్ల ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి మదన్ దిల్వార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశ�
పలు కారణాలతో దేశంలో ఆత్మహత్యలు చేసుకొంటున్న విద్యార్థుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నది. జనాభా పెరుగుదల రేటు, దేశవ్యాప్తంగా మొత్తం ఆత్మహత్యల రేటును కూడా ఇది దాటేస్తున్నదని జాతీయ నేర గణాంకాల సంస్
గురుకులాల్లో ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. విద్యార్థుల్లో ఒత్తిడిని నివారించడంతోపాటు, వారి కదలికలను పర్యవేక్షించేందుకు టీచర్లకు నైట్డ్యూటీలు వేస్తూ సాంఘి
విద్యార్థుల ఆత్మహత్యలకు గల కారణాలను ఒకసారి విశ్లేషిస్తే.. విద్యార్థులపై అధిక ఒత్తిడి, ఆధునిక గురుకులాల్లో పోటీతత్వం, ర్యాంకుల వేట తదితర అంశాలే మనకు కనిపిస్తాయి.
MLC Kavita | సంక్షేమ వసతి గృహ విద్యార్థినుల ఆత్మహత్యలపై రేవంత్రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి గురుకులాల పని తీరును సమీక్షించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
MLC Kavitha | రాష్ట్రంలో విద్యార్థినుల ఆత్మహత్యలు(Student suicides) ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వం సీరియస్గా తీసుకొని తక్షణమే సమీక్ష నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)అన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై సమగ్ర విచారణ చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం తెలంగాణ సీఎంకు లేఖ రాశార�