KTR | ఒక సామాన్య కుటుంబం ఎన్నో ఆశలతో తమ బిడ్డలను ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపితే, ఇవ్వాళ ఆ బిడ్డ ఆచూకీ లేకుండా పోవడం ఆ కుటుంబానికి తీరని వేదన మిగిల్చిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
Hyderabad Student | ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన హైదరాబాద్ విద్యార్థి కనిపించకుండాపోయాడు. అదృశ్యమై దాదాపు 45 రోజులు గడుస్తున్నా యువకుడి ఆచూకీ తెలియకపోవడంతో అతని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలోని దేవునూర్ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో 8వ తరగతి విద్యార్థి మిస్సింగ్ అయిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వసతి గృహంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిర్లక్ష్య
KGBV Student | మెదక్ బాలసదనములో అనాధగా ఉన్న ఓ బాలికను మెదక్ జిల్లా కలెక్టర్ తీసుకువచ్చి ఇటీవల పాపన్నపేట కేజీబీవీలో ఎనిమిదో తరగతిలో జాయిన్ చేశారు. అయితే ఆ బాలికను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కేజీబీవీ అధికారులు �
అమెరికాలోని పిట్స్బర్గ్ యూనివర్సిటీకి చెందిన తెలుగు విద్యార్థిని సుదీక్ష కోణంకి (20) డొమెనికన్ రిపబ్లిక్లోని ఓ రిసార్టులో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైంది.
భద్రాద్రికొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో కస్తూర్బా హాస్టల్ విద్యార్థిని అదృశ్యమయింది. బూర్గంపాడులోని జూనియర్ కాలేజీలో నర్సింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని.. శనివారం సాయంత్రం గుర్త�
మహబూబాబాద్ జిల్లా కోమటిపల్లితండాకు చెందిన నరసింహ కుమారుడు చరణ్ సీతానగరం ఆశ్రమ పాఠశాలలో ఏడోతరగతి చదువుతున్నాడు. సంక్రాంతి సెలవుల తర్వాత ఈ నెల 23న నరసింహ చరణ్ ను పాఠశాల ఎదుట దింపి వెళ్లిపోయాడు.
అమెరికాలో మరో హైదరాబాద్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. షికాగోలో ఈ నెల 2 నుంచి చింతకింది రూపేశ్ చంద్ర అనే విద్యార్థి కనిపించకుండా పోయారు. ఇండియన్ ఎంబసీ గురువారం ఈ విషయం వెల్లడించింది. ‘రూపేశ్ చంద్ర మే 2 నుం�
Student Missing | అగ్రరాజ్యం అమెరికా (America)లో మరో తెలుగు విద్యార్థి అదృశ్యమయ్యాడు (Student Missing). హైదరాబాద్ (Hyderabad)కు చెందిన అబ్దుల్ మహమ్మద్ అనే 25 ఏళ్ల విద్యార్థి గత రెండు వారాలుగా కనిపించకుండా పోయాడు.
Coaching Student | రాజస్థాన్ కోటాలో (Kota ) పది రోజుల క్రితం అదృశ్యమైన (Student Missing) పియూష్ కపాసియా (17) అనే విద్యార్థి ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది.
Coaching Student | రాజస్థాన్ కోటాలో (Kota ) వారం రోజుల క్రితం అదృశ్యమైన (Student Missing) రచిత్ సోంధ్య (16) అనే విద్యార్థి కథ విషాదాంతమైంది. అతడి మృతదేహాన్ని పోలీసులు తాజాగా గుర్తించారు.
Hyderabad | హయత్నగర్లో ఓ విద్యార్థి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. ఆ విద్యార్థి ఆచూకీ కోసం అటు కుటుంబ సభ్యులు, ఇటు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
గోల్నాక : ఓ ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి అదృశ్యమైన ఘటన అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై సాల్వేరు మల్లేశం తెలిపిన వివరాల ప్రకారం..గోల్నాకకు చెందిన కె.సంతో�