విద్యార్థులను, ఆడపిల్లలను వేధిస్తే వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హెచ్చరించారు. గంగాధర మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను వేధ
మహిళల భద్రత, ఆన్ లైన్ మోసాలు, యాంటీ డ్రగ్స్ పై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, ప్రస్తుత సమాజ పోకడలను గమనిస్తూ మహిళలు, యువతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పెద్దపల్లి షీటీం ఇంచార్జి ఎస్సై లావ�
కొందరు డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్లలో వీడియోలు చూస్తుంటారు. మరికొందరు ఇయర్ఫోన్స్ పెట్టుకుని అదేపనిగా మాట్లాడుతూ ఇతర వాహనాలను పట్టించుకోరు. ఇలాంటి వారికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ (CP Sajjanar) వ
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హుజురాబాద్ ఏసీపీ మాధవి లత హెచ్చరించారు. వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో సీపీ గౌస్ ఆలం అదేశాల మేరకు హుజురాబాద్ ఏసీపీ మాధవి లత ఆధ్వర్యంలో పోలీసులు శ�
Srinivas Goud | బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud ) మహబూబ్ నగర్ మండల యూరియా పంపిణీ కేంద్రాలను శనివారం పరిశీలించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో నెలకొన్న పరిస్థితులను మళ్లీ కాంగ్రెస్ హయాంల�
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎలాంటి మాదకద్రవ్యాల రవాణా జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీస్ స్టే�
DPO Venkateswar Rao | జిల్లాలోని పంచాయతీ అధికారులు, కార్యదర్శులు విధుల్లో అలసత్వం వహిస్తూ పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి డీ వెంకటేశ్వర్ రావు హెచ్చరించారు.
గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన దండ్ల శ్రీనివాస్ పై దాడి చేసిన మంత్రి అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. జెడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్తో కలిసి ఆ�
ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హెచ్చరించారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో గురువారం ఈ పార్టీ నాయకులతో కలిసి ప్రభుత్వ భూములను పరిశీలించా�
గ్రామాల్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని స్థానిక తహసీల్దార్ రమేష్ గౌడ్ హెచ్చరించారు. మండలంలోని పాతదాంరాజ్పల్లి, వెంకట్రావుపేట గ్రామాల్లో అక్రమ ఇసుక రవాణాపై రెవిన్యూ అధికారులతో కల
వయో వృద్ధుల సంరక్షణ చట్టంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీఓఎంఎస్ నెంబర్ 40 ద్వారా జారీ చేసిన పలు ప్రయోజనకర సవరణల ద్వారా వృద్ధ తల్లిదండ్రులను నిరాధరిస్తున్న కొడుకులకు తగు చట్టపర చర్యలకు దోహద పడుతోంది.
రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. వేములవాడ పట్టణంలోని ఎరువులు విత్తనాల దుకాణాలను ఆయన గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు
Fake Seeds | సీల్ లేని విత్తనాలు , నకిలీ విత్తనాలు విక్రయిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మాగనూర్ కృష్ణ ఉమ్మడి మండల వ్యవసాయ శాఖ అధికారి సుదర్శన్ గౌడ్ , ఎస్సై నవీద్ హెచ్చరించారు.