పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు గట్టి నిఘా కొనసాగించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. బక్రీద్ వేడుకను పురస్కరించుకుని కలెక్టర్ అధ్యక్షతన శనివ
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్-2021కు చేసిన సవరణలను గురువారం నోటిఫై చేసింది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు, విధానాలు, తదితర అంశాలపై ఆన్లై
నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మెదక్ జిల్లాలో 10,700 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండగా, 69 సెంటర్లు, సంగారెడ్డి జిల్లాలో ఎగ్జామ�
నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. బుధవారం నుంచి ఏప్రిల్ 4వరకు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధిక�
రైతులు సాగు చేసిన పంటల వివరాలను వ్యవసాయశాఖ ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ పూర్తయింది. రైతులు ఎన్ని రకాల పంటలను ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారనే సమగ్ర సమాచారం వ్యవసాయ శాఖ వద్ద ఉండాలని ప్రభుత్వం ఆదేశ�
ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబ�
జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ నర్సింహారెడ్డి అధికారులకు సూచించారు. ఈ నెల 13న ఎన్నికలు జరగనున్న సందర్భంగా కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమ
ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు, పోడు భూముల పట్టాల పంపిణీ, జీవో నంబర్ 58, 59, 118 తో పాటు, తెలంగాణకు హరితహారం లాంటి కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అ�
నగరంలో ట్రాఫిక్ సమస్య నియంత్రణకు పోలీస్ కమిషనర్ చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ను చక్కదిద్దిన అనుభవంతో వరంగల్లో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. జనవరి 1 నుంచి వరంగల్ కమిషనరేట్ పో
కళాశాలల్లో ర్యాగింగ్ చేయడం చట్టరీత్యా నేరమని, పాల్పడిన వారు శిక్షార్హులని హైదరాబాద్ జిల్లా లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి, సిటీ సివిల్ కోర్టు జడ్జి కె.మురళీమోహన్ అన్నారు. బుధవారం పద్మారావునగర్లో
త్వరలో పోడు రైతుల కల సాకారం కానుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని ఆసరవెల్లి, కొండాపూర్ గ్రామాల్లో జరుగుతున్న పోడు భూముల సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశాబ్దా
న్యాక్ - ఏ గ్రేడ్ను వరుసగా మూడుసార్లు పొందిన విద్యాసంస్థలు డీమ్డ్ వర్సిటీ హోదాను దక్కించుకోవచ్చని యూజీసీ తెలిపింది. మొత్తం కోర్సుల్లోని మూడింట రెండో వంతు కోర్సులు ఎన్బీఏ గుర్తింపు లేదా ఎన్ఐఆర్ఎఫ
ఈ నెల 16న నిర్వహించనున్న టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ రాజేశంతో కలిసి ముఖ్య పర్యవేక్షక�
టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 10-15 గంటల తరువాత అరనిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉండదని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి స్పష్టం చేశారు
గ్రూప్-1 పరీక్షను 16వ తేదీన బయోమెట్రి క్ విధానంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఎస్.వెంకట్రావు స్పష్టం చేశారు. కలెక్టరేట్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస