పోడు భూముల సమస్య కొలిక్కి వచ్చింది. ఎంతోకాలంగా జఠిలంగా ఉన్న పోడు వ్యవహారానికి రాష్ట్ర సర్కారు పరిష్కారం చూపిం చింది. అర్హులైన పోడు రైతులకు పట్టాలిచ్చేందుకు ప్రత్యేక జీవో 140ను జారీ చేయడంతో గిరిజనుల్లో ఆన�
గ్రేటర్లో ఇంటింటికీ చెత్త సేకరణలో ఇష్టారాజ్యంగా వ్యవహరించే స్వచ్ఛ ఆటోలపై వేటుకు జీహెచ్ఎంసీ రంగం సిద్ధం చేసింది. బ్యాంకు రుణం తీరిపోయిందని అలక్ష్యం, విధుల్లో నిర్లక్ష్యం చేసే వారిని తొలగించి, ఆ వాహనా�
ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించే క్రమంలో సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాసరావు వెల్లడించారు. ప�
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, జేఎన్టీయూహెచ్ సంయుక్తంగా ఈ నెల 28న ఆదివారం నిర్వహించనున్న కానిస్టేబుల్స్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఖమ్మ�
రాష్ట్రంలో ఎక్కడైనా గొర్ల కాపర్లపై వివక్ష చూపి, దాడులకు దిగితే వారిపై కఠిన చర్యలు తప్పవని, కేసులు కూడా నమోదు చేస్తామని పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హెచ్చరించారు. శనివారం హై�
నేటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూ ర్తి చేశారు. జిల్లాలో మొత్తం 8,099 మంది విద్యార్థులు ప రీక్షలు రాయనున్నారు. అందులో 8,067 మంది రెగ్యుల ర్, 32 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీ�
పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించకుండానే ప్రభుత్వం విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించింది. ఈ ఏడాది మ�
ప్రభుత్వం నుంచి అనుమతులు పొంది న ఎరువుల దుకాణాల్లో నకిలీ విత్తనాలతో పాటు ఎరువులను అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు దుకాణాలను సీజ్ చేస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరశురాం నాయక్ అన్నారు. �
శ్రీరామనవమి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకునేలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు సూచించారు. శ్రీరామనవమి సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లపై శనివారం బంజారాహిల్�
బస్తీల్లో చిన్న చిన్న సమస్యలను పెద్దవి చేస్తూ అరాచకానికి పాల్పడితే సహించేది లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించారు. జూబ్లీహిల్స్ డివిజన్ పద్మాలయ అంబేద్కర్నగర్ బస్తీలో ఓ మహిళ ఇంటి నిర్మాణాని�
కేంద్ర మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. నల్ల ఫిల్మ్లు పెట్టుకోవడం, వివిధ హోదాలను సూచిస్తున్న స్టిక్కర్లు కలిగి�
పల్లె చెరువు వద్ద చేపడుతున్న అక్రమ నిర్మాణాలను గురువారం రాజేంద్రనగర్ తహసీల్దార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆర్ఐ సారిక, రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ చంద్రశేఖర్ మాట్లాడుతూ గ�
బ్యాంకుల్లోని ప్రభుత్వ ఖాతాలు, వాటిలోని నిధులు దుర్వినియోగం కాకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభు త్వం నడుం బిగించింది. ఇటీవల తెలుగు అకాడమీ నిధుల్లో గోల్మాల్ జరగడంతో కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది. ప