Warangal | ఎక్కడి నుంచి వచ్చాయో పాడు కుక్కలు.. ఓ బాలుడిని దారుణంగా బలితీసుకున్నాయి. కాసేపట్లో కుటుంబంతో కలిసి రైలులో రాజస్థాన్లోని అజ్మీర్కు బయలుదేరాల్సి ఉండగా అంతలోనే అతడిని చుట్టుముట్టి హతమార్చాయి.
Stray Dogs | ఓ ఆరు వీధి కుక్కలు కలిసి బాలుడి ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ఈ విషాద ఘటన హనుమకొండ జిల్లాలోని కాజీపేట రైల్వే క్వార్టర్స్ సమీపంలో శుక్రవారం ఉదయం వెలుగు చూసింది.
జంతువుల జనాభా నియంత్రణ నిబంధనలు-2023 ప్రకారం వీధి కుక్కల జనాభా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ సూచించారు. జంతువుల జనాభా నియంత్రణ నిబంధనల్
జంతు ప్రేమికులు జర జాగ్రత్త.. వీధి కుక్కలకు ఎక్కడంటే అక్కడ ఆహారాన్ని అందిస్తామంటే కుదరదు. శునకాల సంక్షేమానికి ఏర్పాటు చేసిన ఆయా స్థానిక కమిటీల అనుమతితోనే ఆహారం, నీరు అందించాలి. ప్రస్తుతం శునకాలకు ఫుడ్, వ
Viral News | ఆధునిక పరిజ్ఞానం ఎంతగా అందుబాటులోకి వస్తున్నప్పటికీ.. ప్రజలకు మూఢనమ్మకాలు వదలడం లేదు. ఒడిశాలోని (Odisha) బాలాసోర్ (Balasore) జిల్లాలో దుష్టశక్తులు దరిచేరకూడదని (Word of evil spirits) కొన్ని గిరిజన తెలగవారు తమ పిల్లలకు వీధ�
stray dogs | సుమారు ఏడెనిమిది కుక్కలు అక్కడకు వచ్చాయి. మార్నింగ్ వాక్ చేస్తున్న అలీపై దాడి చేశాయి. ఆయనను దారుణంగా కరిచి చంపాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆ వృద్ధుడ్ని ఎవరూ కాపాడలేకపోయారు.
Stray Dogs | ఇటీవల కాలంలో వీధి కుక్కలు (Stray Dogs ) వీరంగం సృష్టిస్తున్నాయి. చిన్నారులపై దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలో అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.
Viral Video | దేశంలో వీధికుక్కల స్వైర విహారం కొనసాగుతున్నది. ఇప్పటికే చిన్నారులు కుక్కకాటుకు బలవగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా మహారాష్ట్ర నాగ్పూర్లో ఆరేళ్ల బాలుడిపై వీధికుక్కల గుంపు దాడికి చేసిం�
Viral Video | ఇటీవల కాలంలో వీధి కుక్కల (Stray Dogs) దాడుల ఘటనలు తరచూ వింటున్నాం. కుక్కలు స్థానికులపై దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. తాజాగా ఒడిశా (Odisha) రాష్ట్రంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. రాష్ట్రంలోని బెర్హంపూర్ (B
వీధి కుక్కల నియంత్రణకు బల్దియా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇందులోభాగంగా నగరంలో చేపట్టిన వీధి కుక్కల దత్తత కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తున్నది. పలువురు జంతు ప్రేమికులు శునకాలను దత్తత తీసుకునేం�
హైదరాబాద్ మహానగరంలో ఇటీవల వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం బోనకల్లు మండల కేంద్రానికి చెందిన ఐదేళ్ల పాపపై వీధి కుక్క దాడి చేసి గాయపరిచింది.