వీధి కుక్కల నియంత్రణకు బల్దియా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇందులోభాగంగా నగరంలో చేపట్టిన వీధి కుక్కల దత్తత కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తున్నది. పలువురు జంతు ప్రేమికులు శునకాలను దత్తత తీసుకునేం�
హైదరాబాద్ మహానగరంలో ఇటీవల వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం బోనకల్లు మండల కేంద్రానికి చెందిన ఐదేళ్ల పాపపై వీధి కుక్క దాడి చేసి గాయపరిచింది.
Rashmi Gautam | టాలీవుడ్ స్టార్ యాంకర్ రష్మి గౌతమ్ (Rashmi Gautam) ను ఓ నెటిజన్ కుక్కతో పోల్చాడు. ‘ఈ కుక్క రష్మిని.. కుక్కని కొట్టినట్లు కొట్టాలి’ అంటూ వ్యాఖ్యానించాడు. దీనికి రష్మి సైతం అంతే ఘాటుగా రిప్లై ఇచ్చింది. అతడ
వీధి కుక్కల నియంత్రణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందల్వాయికి చెందిన బాలుడు ఇటీవల హైదరాబాద్లో ఊరకుక్కల దాడిలో మృతి చెందిన సంఘటన అందరినీ కలిచివేసింది.
Stray Dogs | నగరంలో కుక్కల బెడద అధికంగా ఉందని, వీధి కుక్కల వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించే విధంగా అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. ఇటీవల అంబర్ పేటలో నాలుగేండ్ల బాలుడు కుక్కల దాడిల
Stray Dogs | గ్రేటర్తో పాటు శివారు మున్సిపాలిటీల పరిధిలో వీధి కుక్కల బెడదను నివారించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ మున్సిపల్ అధిక�
Stray Dogs | హైదరాబాద్ (Hyderabad) నగరంలో వీధి కుక్కలు (Stray Dogs) బీభత్సం సృష్టిస్తున్నాయి. మంగళవారం బోరబండ (Borabanda) ప్రాంతంలో కుక్కల దాడి (Stray Dogs) లో నాలుగేండ్ల చిన్నారి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే.. బుధవారం మ�
వీధి కుక్కల దాడిలో నాలుగేండ్ల బాలుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అంబర్పేటలో చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలానికి చెందిన గంగాధర్.. నాలుగేండ్ల క్రితం ఉపాధి నిమి
వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. అంబర్పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేండ్ల బాలుడు మృతి చెందడం పట్ల బాధిత కుటుంబానికి మేయర్ సంతాపం తెలిపారు.
Homeless Man | తల దాచుకునేందుకు ఇల్లు లేదు. ఫుట్పాత్పైనే జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. ఓ చిన్న మ్యాట్ వేసుకుని గొడుగు అడ్డు పెట్టుకుని అక్కడే నిద్రిస్తున్నాడు. అలాంటి వ్యక్తి తనకున్న చోటులోనే కొద్దిగా వీధి
బెంగళూరు: బీజేపీ పాలిత కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువును కుక్కలు పాక్షికంగా తినేశాయి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ పసికందు మరణించింది. కర్ణాటకలోని మాండ్య జిల్లా�