ముంబై: ఈరోజు స్టాక్ మార్కెట్ సూచీలు ఊపందుకున్నాయి. 2021 ఏడాది చివరి రోజున భారీ లాభాల్లో ట్రేడింగ్ మొదలవ్వడం విశేషం. ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 459 పాయింట్లు పెరిగి 58,254 వద్ద.. నిఫ్టీ 134 పాయింట్లు పెరిగి 17,338 వద�
ముంబై : స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు ప్లాట్ గా మొదలయ్యాయి. నేడు అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల ప్రభావం సూచీలపై కనిపించింది. దీంతో ఇవాళ సూచీలు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 43 పాయింట్ల లాభంత
ముంబై : అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల బాట పట్టాయి. దీంతో పలు టెక్ సంస్థల షేర్లు లాభాల దిశగా కొనసాగాయి. సెన్సెక్స్ 0.83శాతం అంటే 474.34 పాయింట్లు పె�
ముంబై: ప్రపంచ దేశాల్లో కరోనా తోపాటు, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రభావం స్టాక్ మార్కెట్లపై కనిపిస్తోంది. భారత్ లోనూ కేసుల పెరుగుదలతో పాటు పలు రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూలు విధిస్తున
పెట్టుబడులను మొదలు పెట్టాలనుకునేవారికి మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) ఓ రిస్క్ లేని మార్గం. ప్రస్తుతం పొదుపు పథకాలన్నింటిపైనా రాబడి తగ్గిపోయినందున అధిక ఆదాయాన్నిచ్చే మదుపు మార్గాల వైపు చూడటం సహజమే. అయి త�
ముంబై : ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ లాక్డౌన్ భయాందోళనల మధ్య నిన్న భారీ నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్లు ఈరోజు కాస్త ఊపందుకున్నాయి. కీలక రంగాల్లో వెల్లువెత్తుతున్న కొనుగోళ్ల మద్దతుతో ఇవాళ దేశీయ మార్
Stock Markets: దేశీయ స్టాక్ మార్కెట్లకు నేడు బ్లాక్మండే. ఇవాళ మార్కెట్లు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెక్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ రెండూ ఈ ఉదయం ట్రే�
ప్రముఖ స్టాక్ ఎక్స్ఛేంజీలు బీఎస్సీఈ ,ఎన్ఎస్ఈ అంతరాయాలను నివారించడానికి నూతన మార్గదర్శకాలను రూపొందించాయి. సభ్యుల సాంకేతిక లోపాలను సరిచేయడానికి సమగ్ర మార్గదర్శకాలను తయారుచేశాయి. సాంకేతిక లోపంపై సమాచార
వరుసగా రెండో వారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ప్రోత్సాహక ద్రవ్యపరపతి విధానం, ఒమిక్రాన్ భయాలు తగ్గుముఖం పట్టడం, గ్లోబల్ మార్కెట్ల ర్యాలీ వంటి అంశాలు మార్కెట్లో �
భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 949, నిఫ్టీ 284 పాయింట్లు పతనం ఒక్కరోజే రూ.4.29 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరి ముంబై, డిసెంబర్ 6: మదుపరులను చుట్టుముట్టిన ఒమిక్రాన్ భయాలు.. దేశీయ స్టాక్ మార్�
ముంబై, డిసెంబర్ 3: దేశీయ స్టాక్ మార్కెట్లపై మరోసారి కరోనా వైరస్ పంజావిసిరింది. వరుసగా రెండు రోజులుగా భారీగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లపై ఒమిక్రాన్ పిడుగు పడింది. ఈ నూతన వైరస్ దేశవ్యాప్తంగా విజృంభించ�
స్టాక్ మార్కెట్లలో భారీ కరెక్షన్ల నేపథ్యంలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపి లేదా సిప్)ను కొనసాగించడమా?.. లేదా?.. అనే సందిగ్ధత మదుపరులలో ఎక్కువైంది. అయితే 3 నెలలపాటు సిప్ మొత్తాలను ఎలాంటి �