ప్రముఖ స్టాక్ ఎక్స్ఛేంజీలు బీఎస్సీఈ ,ఎన్ఎస్ఈ అంతరాయాలను నివారించడానికి నూతన మార్గదర్శకాలను రూపొందించాయి. సభ్యుల సాంకేతిక లోపాలను సరిచేయడానికి సమగ్ర మార్గదర్శకాలను తయారుచేశాయి. సాంకేతిక లోపంపై సమాచార
వరుసగా రెండో వారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ప్రోత్సాహక ద్రవ్యపరపతి విధానం, ఒమిక్రాన్ భయాలు తగ్గుముఖం పట్టడం, గ్లోబల్ మార్కెట్ల ర్యాలీ వంటి అంశాలు మార్కెట్లో �
భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 949, నిఫ్టీ 284 పాయింట్లు పతనం ఒక్కరోజే రూ.4.29 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరి ముంబై, డిసెంబర్ 6: మదుపరులను చుట్టుముట్టిన ఒమిక్రాన్ భయాలు.. దేశీయ స్టాక్ మార్�
ముంబై, డిసెంబర్ 3: దేశీయ స్టాక్ మార్కెట్లపై మరోసారి కరోనా వైరస్ పంజావిసిరింది. వరుసగా రెండు రోజులుగా భారీగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లపై ఒమిక్రాన్ పిడుగు పడింది. ఈ నూతన వైరస్ దేశవ్యాప్తంగా విజృంభించ�
స్టాక్ మార్కెట్లలో భారీ కరెక్షన్ల నేపథ్యంలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపి లేదా సిప్)ను కొనసాగించడమా?.. లేదా?.. అనే సందిగ్ధత మదుపరులలో ఎక్కువైంది. అయితే 3 నెలలపాటు సిప్ మొత్తాలను ఎలాంటి �
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 60,522 వద్ద నష్టాలతో.. నిఫ్టీ 6 పాయింట్లు స్వల్ప లాభంతో 18,074 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.
ముంబై: ఇటీవల పలు కంపెనీలు, స్టార్టప్స్ నిధులు సేకరించేందుకు ఇన్షియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో)కు వస్తున్నాయి. నవంబర్ మొదటి పదిహేను రోజుల్లోనే ఐదు కంపెనీలు ఐపీవోకు వస్తున్నాయి. కొన్ని కంపెనీలు రూ.27,000 కోట్లకు
మార్కెట్ పల్స్ గత వారం కేవలం మూడు రోజులే ట్రేడింగ్ జరిగింది. దీంతో స్టాక్ మార్కెట్లు ఎలాంటి సంకేతాలను ఇవ్వలేకపోయాయి. ఈ మూడు రోజుల్లో ప్రధాన సూచీ నిఫ్టీ కదలికలు అంతకుముందు వారం రేంజ్లోనే ఉన్నాయి. పద�
ముంబై : ప్రతి సంవత్సరం దీపావళి పండుగ రోజున దేశీయ మార్కెట్లకు కొత్త ఏడాది మొదలవుతుంది. అందులోభాగంగానే ముహూరత్ ట్రేడింగ్ ఉంటుంది. సంవత్ ప్రారంభం సందర్భంగా చాలామందికి ఈ శుభముహూర్తంలో పెట్టుబడి పెడితే లాభా�
ఊహించినట్టుగానే గత వారం మార్కెట్ మరింత పతనమైంది. చివరి మూడు రోజుల్లోనే ప్రధాన సూచీ నిఫ్టీ దాదాపు 600 పాయింట్లకుపైగా దిద్దుబాటుకు గురైంది. గురువారం 300 పాయింట్లకుపైగా క్షీణించడంతో మార్కెట్ నష్టాలు మరింత �
ముంబై, అక్టోబర్ 21: ప్రపంచంలోకెల్లా అత్యధిక విలువతో ట్రేడవుతున్న భారత మార్కెట్లో లాభాల స్వీకరణ కొనసాగడంతో స్టాక్ సూచీలు వరుసగా మూడోరోజూ తగ్గాయి. గురువారం ఒక దశలో బీఎస్ఈ సెన్సెక్స్ 800 పాయింట్ల వరకూ పత�
Stock markets: స్టాక్ మార్కెట్లు ( Stock markets ) ఇవాళ భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 456 పాయింట్లు నష్టపోయి