stock market : భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీగా పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 492 పాయింట్లు పతనం కాగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 132 పాయింట్లు నష్టపోయింది. డాలర్తో 7 పైసలు తగ్గిన రూపాయి 95.68 వద్ద కొనసాగుతోంది.
stock market : భారత స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఐటీ స్టాక్స్ పతనం, క్రూడాయిల్ ధరల పెరుగుదల వంటి కారణాలతో మార్కెట్ నష్టాల బాటలో సాగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 281 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 78 పాయ�
Sensex : భారత స్టాక్ మార్కెట్ గురువారం మిశ్రమ ఫలితాలతో ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ లాభాల్లో ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ మాత్రం నష్టాల్లోనే ముగిసింది. గత రెండు రోజులు స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే ముగిసిన సంగత�
Stock Market : భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా నష్టాల్లోనే ముగిశాయి. బుధవారం సెన్సెక్స్ 187 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 35 పాయింట్లు నష్టపోయింది. 30 షేర్ బీఎస్ఈ సెన్సెక్స్ ఉదయం 78,263.33 పాయింట్ల వద్ద లాభాల్లో�
Stock Market : భారత స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాల్లో ముగిసింది. సోమవారం లాభాల్లో ముగిసినప్పటికీ.. మంగళవారం నష్టాల బాటలోనే సాగింది. మధ్యాహ్నం 3.30 గంటలకు ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 388 పాయింట్లు నష
గత కొన్నేండ్లుగా ఆర్థిక మార్గదర్శకాల కోసం ఏఐని వాడుతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది. బ్రిటన్లో దాదాపు 2.8 కోట్ల మంది గత ఏడాది తమ వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాల్లో ఏఐ సాధనాలను సలహాలు అడిగారని లాయిడ్�
దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు లోనవుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గినట్టే తగ్గి పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పడుతూ.. లేస్తూ.. అంతకుముందు వ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో జోరుమీదున్నాయి. బ్లూచిప్ సంస్థల షేర్లు భారీగా నష్టపోయినప్పటికీ విదేశీ మదుపర్లు భారీగా నిధులు కుమ్మరించడంతో సూచీలు మూడు వారాల గరిష్ఠ స్థాయిని తాకాయి.
Stock Market : భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం వరుసగా ఐదోరోజు నష్టాల్లో ముగిసింది. మార్కెట్ నష్టాల్లో ముగియడం మదుపర్లకు ఆందోళన కలిగిస్తోంది. బీఎస్ఈ సెన్సెక్స్ 331 పాయింట్లు నష్టపోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 102
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల పరంపర కొనసాగుతున్నది. వరుసగా నాలుగోరోజూ గురువారం కూడా సూచీలు భారీగా నష్టపోయాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కారణంగా మదుపర్లలో సెంటిమెంట్ నీరుగారింది.
Stock Market : భారత స్టాక్ మార్కెట్ గురువారం నష్టాల్లో ముగిసింది. స్టాక్ మార్కెట్కు నష్టాలు రావడం వరుసగా ఇది నాలుగవ రోజు. బీఎస్ఈ సెన్సెక్స్ 363 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 126 పాయింట్లు నష్టపోయింది.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) వరుసగా మూడో సెషన్లోనూ భారీ నష్టాలతో ముగిశాయి. రియల్టీ, పీఎస్యూ బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి, పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతలతో ముడిచమురు ధరలు పెరగడం ఇన్వెస్టర�
Stock market | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock markets) ఇవాళ ట్రేడింగ్ (Trading) ను స్వల్ప లాభాలతో ముగించాయి. రోజంతా తీవ్ర ఒడిదొడుకులకు లోనైన సూచీలు.. చివరి గంటలో ఐటీ షేర్లలో వచ్చిన కొనుగోళ్ల మద్దతుతో నష్టాల నుంచి బయటపడి ఫ్లాట్�
జేసీ బ్రదర్స్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దుస్తులను విక్రయిస్తున్న మర్రి రిటైల్స్ స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకోగా..శ�