Stock Market : భారత స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలు చవిచూశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 633.29 పాయింట్లు (0.83 శాతం) ఎగబాకి, 76,704.13 వద్ద ముగిసింది.
stock market : భారత మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. మధ్యాహ్నం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1470 పాయింట్లు నష్టపోయింది. దీంతో 74,563.92 పాయింట్ల ముగిసింది.
stock market : భారత మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 1360 పాయింట్లు నష్టపోయింది. దీంతో 75,000 పాయింట్ల దిగువకు సెన్సెక్స్ పడిపోయింది.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) మళ్లీ కోలుకున్నాయి. చమురు సెగతో సోమవారం భారీ నష్టాలు చవిచూసిన మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇంధన ధరలను నియంత్రించే చర్యల్లో భాగంగా చమురుపై ఉన్న కొన్
Stock Market : ఇండియన్ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. గతవారం నష్టాల్లోనే ముగిసిన ట్రేడింగ్ సోమవారం ఉదయం కూడా నష్టాల్లోనే ప్రారంభమైంది.
స్టాక్స్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు సంపాదించవచ్చని నమ్మించి ఓ సాప్ట్వేర్ ఉద్యోగికి సైబర్నేరగాళ్లు రూ.17 లక్షలు టోకరా వేశారు. నాచారానికి చెందిన బాధితుడి ఫోన్ నెంబర్ను క్యూ5.5 ఏబీఎస్�
stock market : భారతీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. అమ్మకాల ఒత్తిడి కారణంగా సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 961.42 పాయింట్లు నష్టపోయి 81,287.79 వద్ద ముగిసింది.
సిట్రినీ పరిశోధనా సంస్థ ప్రచురించిన ఒక నివేదిక దేశంలోని ఐటీ రంగంలో కలకలం రేపింది. ఆ రిపోర్ట్ దెబ్బకు స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. కృత్రిమ మేధస్సు (ఏఐ) భయంతో స్టాక్మార్కెట్లో ఈక్విటీల అమ్మకాలు రికా
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్ స్టాక్స్లో జోరుగా కొనుగోళ్లు జరగడం సూచీలకు కలిసొచ్చింది. దాంతో గత రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) వరుసగా మూడో రోజు కూడా లాభాలతో ముగిశాయి. ఇవాళ్టి ట్రేడింగ్లో కొన్ని కంపెనీల మూడో త్రైమాసిక (Quarter 3) ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో సూచీలు లాభపడ్డాయి. ట్రేడింగ్ ముగిసే సమ
Stock Market | భారత స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. బడ్జెట్లో కంపెనీల బైబ్యాక్పై పన్ను విధించడం, ఫ్యూచర్స్ ట్రేడింగ్పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ను (STT) పెంచడం మార్కెట్లను కుది�
సార్వత్రిక బడ్జెట్కు ముందు మదుపరులు అప్రమత్తతకు మొగ్గుచూపారు. ఫలితంగా గడిచిన మూడు రోజులుగా భారీగా లాభపడిన సూచీలకు బ్రేక్పడింది. మెటల్, ఐటీ, కమోడిటీ సూచీల్లో అమ్మకాలు పోటెత్తడం, అంతర్జాతీయ మార్కెట్ల �
భారీ నష్టాలతో గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. అంతకుముందు వారం ముగింపుతో చూస్తే.. సెన్సెక్స్ 2,032.65 పాయిం ట్లు పడిపోయి 81,537.70 దగ్గర నిలిచింది. నిఫ్టీ 645.70 పాయింట్లు దిగజారి 25,048.65 వద్ద స్థిరపడింది.