Stock Market | భారత స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. బడ్జెట్లో కంపెనీల బైబ్యాక్పై పన్ను విధించడం, ఫ్యూచర్స్ ట్రేడింగ్పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ను (STT) పెంచడం మార్కెట్లను కుది�
సార్వత్రిక బడ్జెట్కు ముందు మదుపరులు అప్రమత్తతకు మొగ్గుచూపారు. ఫలితంగా గడిచిన మూడు రోజులుగా భారీగా లాభపడిన సూచీలకు బ్రేక్పడింది. మెటల్, ఐటీ, కమోడిటీ సూచీల్లో అమ్మకాలు పోటెత్తడం, అంతర్జాతీయ మార్కెట్ల �
భారీ నష్టాలతో గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. అంతకుముందు వారం ముగింపుతో చూస్తే.. సెన్సెక్స్ 2,032.65 పాయిం ట్లు పడిపోయి 81,537.70 దగ్గర నిలిచింది. నిఫ్టీ 645.70 పాయింట్లు దిగజారి 25,048.65 వద్ద స్థిరపడింది.
Stock market : భారతీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం భారీగా నష్టపోయింది. సెన్సెక్స్ 800 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది. ఉదయం సెన్సెక్స్ స్వల్ప లాభాలతో 82,335.94 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. తర్వాత నెమ్మదిగా నష్టాల్లోకి చేరుకు
Stock Market : భారత స్టాక్ మార్కెట్లు వరుసగా నష్టాల బాటలోనే పయనిస్తున్నాయి. బుధవారం బీఎస్ఈ మోస్తరుగా నష్టపోయింది. సెన్సెక్స్ 270.84 పాయింట్లు, నిఫ్టీ 75 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ ఉదయం 81,794.65 పాయింట్ల వద్ద నష్టంత�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు మదుపరులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ
Sensex : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,066 పాయింట్లు, నిఫ్టీ 353 పాయింట్లు నష్టపోయింది. దీంతో ఒక్క రోజులోనే రూ.9 లక్షల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. మంగళవారం ఉదయం నుంచే ట్రేడింగ�
ఫేస్బుక్ బ్రౌజింగ్ చేస్తూ స్టాక్ మార్కెట్కు సంబంధించిన ఓ ప్రకటన చూసిన ఓ ప్రైవేట్ ఉద్యోగి సైబర్నేరగాళ్ల చేతిలో చిక్కాడు.. రూ. 1,11,23,700 పోగొట్టుకున్నాడు. సైబర్నేరగాళ్లు పేరున్న బ్యాంకులు, సంస్థలకు సం�
స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెడితే అధికలాభాలు వస్తాయంటూ సెబి సర్టిఫైడ్ కంపెనీ అంటూ నమ్మించి మాజీ ఐపీఎస్ అధికారి భార్యకు టోకరా వేసిన సైబర్నేరగాళ్లు ఆమె నుంచి రూ. 2.5 కోట్లు కొల్లగొట్టారు.
Sensex : భారత స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు శుక్రవారం కూడా భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 604.72 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 193.55 పాయింట్లు నష్టపోయాయి.
సమాజంలో నేరాలు జరుగుతున్న తీరుపై పూర్తి అవగాహన ఉన్న పోలీసు అధికారులే సైబర్నేరగాళ్ల చేతికి చిక్కి మోసపోతున్నారు..మొన్న రాచకొండ సైబర్క్రైమ్ ఇన్స్పెక్టర్ సైబర్నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఘటన వెలుగుల