స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెడితే అధికలాభాలు వస్తాయంటూ సెబి సర్టిఫైడ్ కంపెనీ అంటూ నమ్మించి మాజీ ఐపీఎస్ అధికారి భార్యకు టోకరా వేసిన సైబర్నేరగాళ్లు ఆమె నుంచి రూ. 2.5 కోట్లు కొల్లగొట్టారు.
Sensex : భారత స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు శుక్రవారం కూడా భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 604.72 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 193.55 పాయింట్లు నష్టపోయాయి.
సమాజంలో నేరాలు జరుగుతున్న తీరుపై పూర్తి అవగాహన ఉన్న పోలీసు అధికారులే సైబర్నేరగాళ్ల చేతికి చిక్కి మోసపోతున్నారు..మొన్న రాచకొండ సైబర్క్రైమ్ ఇన్స్పెక్టర్ సైబర్నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఘటన వెలుగుల
క్విక్ కామర్స్ సేవల సంస్థ జెప్టో..స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నది. ఇందుకు సంబంధించి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్నది.
స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ మరో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నది. కమోడిటీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారిని ప్రోత్సహించడానికి భారీ సంస్కరణలకు సిద్ధమవుతున్నది. ఈ విషయాన్ని సెబీ చైర్మన్ తుహ�
స్టాక్ మారెట్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ ముఠాను అరెస్ట్ చేసినట్టు తెలంగాణ సైబర్ సెక్య�
స్టాక్ మార్కెట్ దేశ ఆర్థికవ్యవస్థకు అద్దం లాంటిది. డాలర్ విలువతో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో పతనం కావడం, ఎప్పుడూ లేనివిధంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నిధులు తరలించుకుపోవడం, ఇండియా ఎగ�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుండడం, డాలర్తో పోలిస్తే రూపాయి చారిత్రాత్మక కనిష్ట స్థాయ�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం వరుసగా రెండో సెషన్లో లాభాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్లలో సానుకూల పవనాలతో పాటు మెటల్ కొనుగోళ్లతో మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. పొద్దంతా ఒడిదుడుకులను ఎదుర్కొన్న మార్కెట్లు చివరలో కొనుగోళ్లతో లాభాల్లోకి దూసుకెళ్లాయి. గ్లోబల్ మార్కెట్లో మిశ్రమ సంకేతాలు, విదేశీ �
అడుగు లేని బావిలో రూపాయి పతనం నిరాఘాటంగా కొనసాగుతూనే ఉన్నది. ఎప్పటికప్పుడు ఇదే పరాకాష్ఠ అనుకోవడం పరిపాటి అయిపోయింది. డాలర్ విలువలో రూపాయి గత మంగళవారం 89.94గా ఉన్న రూపాయి విలువ మరుసటిరోజు 90 పైచిలుకు స్థాయి�
ప్రముఖ డయాల్సిస్ సేవల సంస్థ నెఫ్రోప్లస్ హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్ ఎట్టకేలకు స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాబోతున్నది. ఈ నెల 10 నుంచి మూడు రోజుల పాటు రూ.353 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నది.