నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఈ) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) తొలిరోజు 43 శాతం సబ్స్ర్కైబ్ అయ్యింది. ఈ పబ్లిక్ ఇష్యూ గురువారం మొదలవగా.. రూ.22,569 కోట్ల నిధుల సమీకరణే లక్ష్యంగా వచ్చింది. మొ
దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. గత కొన్ని రోజులుగా నష్టాల్లో కదలాడిన సూచీలకు బ్యాంకింగ్ షేర్ల నుంచి లభించిన మద్దతుతోపాటు అంతర్జాతీయ మార్కెట్లు ఆశాజనకంగా ఉండటం కలిసొచ్చింది. దీంతో
Stock Market : భారత స్టాక్ మార్కెట్ మంగళవారం భారీగా పతనమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 778 పాయింట్లు నష్టపోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 280 పాయింట్లు నష్టపోయింది. రూపాయి విలువ వరుసగా ఐదో సెషన్లోనూ బలహీనపడింది.
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) లైసెన్స్ను సరెండర్ చేయాలనుకున్న టాటా సన్స్కు ఎదురుదెబ్బ తగిలింది. కంపెనీ చేసిన దరఖాస్తును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తిరస్కరించింది. ఈ మేరకు టాటా �
దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. వరుసగా మూడు రోజులుగా నష్టపోతున్న సూచీలు బుధవారం మూడు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు తోడు ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆర్థిక సేవల�
Stock Market : భారత స్టాక్ మార్కెట్ బుధవారం భారీగా నష్టపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 813 పాయింట్లు నష్టపోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 203 పాయింట్లు నష్టపోయింది. బుధవారం ఉదయం ట్రేడింగ్ నష్టాల్లోనే మొదలైంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటీ, చమురు, గ్యాస్ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికావడంతో చివరి అరగంటలో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భగ్గు�
Stock Market : భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాల్లో ముగిసింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 362 పాయింట్లు పెరగగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 24 పాయింట్లు పెరిగింది.
Stock Market | వరుసగా రెండు వారాలపాటు నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్ల (Stock Markets) కు సోమవారం జోష్ వచ్చింది. అంతర్జాతీయంగా ముడి చమురు (Crude Oil) ధరలు 2 శాతం వరకు తగ్గడంతో సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం ట్ర�
Stock market : భారత స్టాక్ మార్కెట్ గురువారం భారీ లాభాల్లో ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 628 పాయింట్లు లాభపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 153 పాయింట్లు లాభపడింది.
లలితా జ్యూవెల్లరీ ఐపీవోకి అపూర్వ స్పందన లభించింది. సంస్థ జారీ చేసిన షేర్ల కంటే 62.97 రెట్ల బిడ్డింగ్ దాఖలయ్యాయి. బుధవారం చివరి రోజు కావడంతో 6,27,61,403 షేర్ల విక్రయానికి 3,95,22,17,604 బిడ్డింగ్లు దాఖలయ్యాయని తెలిపింది.
దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు భగ్గుమంటుండటం, అమెరికా-ఇరాన్ దేశాలు కాల్పుల విరమణ ముగిసిన తర్వాత దౌత్యపరమైన పరిష్కారం లభించకపోవడం పెట్టుబడిదారుల విశ�
ఒలెక్ట్రా గ్రీన్టెక్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూ డు నెలల కాలానికిగాను రూ. 575.5 కోట్ల ఆదాయంపై రూ.26.67 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
Stock Market : భారత స్టాక్ మార్కెట్ బుధవారం నష్టా్ల్లో ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 325 పాయింట్లు నష్టపోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 76 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ వరుసగా ఏడో సెషన్లో కూడా నష్టపోవడం గమనార్హం.