చిగురుమామిడి మండల కేంద్రంలోని డార్విన్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు చిత్రలేఖనంలో రాష్ట్రస్థాయిలో ప్రథమ, ద్వితీయ బహుమతులను సాధించారు. ఆర్టిక విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం న�
గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాల మైదానంలో ఈ నెల 10న జిల్లా బేస్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీల్లో యూనివర్సల్ స్కూల్ విద్యార్డులు ఎంపికయ్యారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిలు ఆర్ అనూష, వీ వైష్ణవి రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు.
ఆదివారం విడుదలైన ఎప్సెట్ ఫలితాల్లో వరంగల్ విద్యార్థి సత్తాచాటాడు. గ్రేటర్ వరంగల్ 19వ డివిజన్ కాశీబుగ్గ ఓ-సిటీకి చెందిన చాడ అక్షిత్ ఎప్సెట్(అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో) రాష్ట్రస్థాయి 3వ ర్యాం�
Handball competitions | కరీంనగర్(Karimnagar )జిల్లా కేంద్రంలోని రేకుర్తి లయోలా విద్యా సంస్థల్లో మూడు రోజులుగా జరిగిన 52వ తెలంగాణ రాష్ట్రస్థాయి మెన్, ఉమెన్ హ్యాండ్బాల్ చాంపియన్షిప్(Handball competitions) పోటీలు సోమవారం ముగిసాయి.
Minister Srinivas Goud | వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి(State Level)లో ఉత్తమ అవార్డు(Award)ను సాధించిన గ్రామ పంచాయతీ సభ్యులను రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud) అభినందనలు
2021-22 సంవత్సరానికి గానూ రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రామపంచాయతీలను 9 అంశాల్లో ఎంపిక చేశారు. పేదరిక నిర్మూలన, జీవన ప్రమాణాల పెంపుదల విభాగంలో రాజోళి మండలంలోని మాన్దొడ్డి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచిం�
నిర్మల్ జిల్లా కేంద్రంలోని కొండాపూర్ సె యింట్ థామస్ ఉన్న త పాఠశాలలో సోమవారం నుంచి ఈనెల 11 వరకు జరుగనున్న రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్కు కరీంనగర్ మంకమ్మతోటలోని సాయి మానేరు పాఠశాలకు చెందిన విద్యార్�
వనపర్తి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వర్గీయ సింగిరెడ్డి తారకమ్మ స్మారక రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలను వనపర్తిలో నిర్వహిస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు.
జిల్లా స్థాయి జాతీయ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్సీ-2022 ప్రదర్శన తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో శుక్రవారం నిర్వహించారు. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈవో రాజు హాజర�
వేములవాడలో మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వర్రావు శతజయంతి సందర్భంగా జరిగిన 7వ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల్లో మహబూబ్నగర్(పురుషుల విభాగం), నల్లగొండ(మహిళల విభాగం) జట్లు విజేతలుగా నిలిచాయి.
Junior athletics | రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులు పతకాలు సాధించారు.