స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం ము మ్మరం చేసింది. ఎన్నికల నిర్వహణకు ముఖ్యమైన ఓటరు జాబితాను గ్రామం యూనిట్గా వార్డుల వారీగా రూపొందించాలని పంచాయతీరాజ్ శాఖను ఆదేశించింది.
రాష్ట్రంలోని 13 రాజకీయ పార్టీలకు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం షోకాజు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ అయ్యి ఆరేండ్లుగా ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించని పార్టీలను రిజిస్ట�
ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీసుపై తాత్సారం చేస్తూ.. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ చెప్పి తప్పించుకు తిరుగుతున్న ఆర్టీసీ యాజమాన్యంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తంచే
జనసేన పార్టీకి తెలంగాణలో గుర్తింపు దక్కింది. త్వరలో జరుగనున్న స్థానిక ఎన్నికల్లో పోటీకి ఆ పార్టీకి గాజుగ్లాసు గుర్తును రాష్ట్ర ఎన్నికల సంఘం కేటాయించింది.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 29.99 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. గతేడాది అక్టోబర్ 29 నుంచి ఓటరు జాబితా సవరణ చేపట్టి, సోమవారం తుది జాబితాను విడుదల చేసింది. కరీంనగర్ జిల్లాలో�
Telangana voters list | తెలంగాణకు సంబంధించి సవరించిన ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆ జాబితా ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 3,35,27,925 మంది ఓటర్లు ఉన్నారు.
వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల ప్రక్రియ మొదలైంది. ఇందుకోసం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. 2025 మార్చి 29 నాటికి ఎమ్మెల్సీ అల�
పల్లె పోరు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ముందస్తుగానే ఓటరు జాబితాను సిద్ధం చేస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన జాబితా ప్రకారమే పంచాయతీల పరిధుల్లో వార్డుల వారీగా లిస్ట్ను అధికారులు రూపొందిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ తన కార్యాచరణను ప్రారంభించింది. ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రక్రియ తుది దశకు చేరింది.
రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల పాలకవర్గాలు ఖాళీ కానున్నాయి. బుధ, గురువారాలతో పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది. జిల్లా పరిషత్, మండల పరిషత్లకు స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది.
దివ్యాంగులు, 85 ఏండ్లు పైబడిన వృద్ధులకు కల్పించిన పోస్టల్ బ్యాలెట్ అవకాశంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ విస్తృత ప్రచారం నిర్వహించాలని అఖిల భారత వికలాంగుల హకుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు వ�
‘స్థానిక’ సంస్థల ఎన్నికల సందడి మొద లు కానున్నది. ప్రస్తుత పాలకవర్గాల గడువు జనవరి 31తో ముగియనున్నది. ఆలోపే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది. సన్నాహాలు ప్రారంభించాలని, ప్రిసైడింగ
అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఓటర్ల జాబితా సిద్ధమైంది. జిల్లా ఎన్నికల అధికారుల హోదాలో కలెక్టర్లు బుధవారం తుది జాబితాను వెల్లడించగా శాసనసభ నియోజకవర్గాలవారీగా మొత్తం ఓటర్లు, మహిళలు, పురుషులు, థర్డ్�