ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన పూర్తి రికార్డులు, లైవ్ టెలికాస్ట్ వీడియో క్లిప్పింగులను సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ను హైకోర్టు ఆదేశించింది.
Election Commission of India | ఈసీఐ (భారత ఎన్నికల సంఘం ) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల (SECs)తో జాతీయ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనుంది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ను కోరారు. ప్రజాస్వామ్యబద్ధంగా మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్�
వరంగల్ ఎంపీ కడియం కావ్యపై బీఆర్ఎస్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్కు చెందిన ఎంపీ కావ్య రెండుచోట్ల ఎక్స్అఫీషియో మెంబర్గా తన పేరు నమోదు చేసుకున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయ�
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఈ నెల 16 వరకు అమల్లో ఉంటుంది. అదేరోజు మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్ల పదవులకు జరుగనున్న పరోక్ష ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్న�
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత బొమ్మర రామ్మూర్తి డిమాండ్ చేశా రు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘాని
మున్సిపల్ ఎన్నికల్లో నగర, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటేశారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పర్వం ముగిసింది. అడపాదడప ఉద్రిక్తతలు మినహా ఓటర్లు తమ ఓటు హకును వినియోగించుకో�
రాష్ట్రంలో ‘పుర’పోరుకు అంతా సిద్ధమైంది. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానున్నది.
మున్సిపల్ ఎన్నికలు జరిగే ఈ నెల 11న స్థానిక సెలవు ప్రకటించాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ఈ సెలవు
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బరిలో నిలిచిన అభ్యర్థులు వాహనాల ద్వారా ఓటర్లను పోలింగ్ బూత్కు తరలించడం నేరమేనని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) స్పష్టంచేసింది.
తెలంగాణ పురపాలక ఎన్నికల్లో దాఖలైన నామినేషన్ల సంఖ్యపై గందరగోళం నెలకొన్నది. ఒక పక రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఒక జాబితాను విడుదల చేయగా, దానికి భిన్నంగా పురపాలకశాఖ మరో సంఖ్య ను తెరపైకి తేవడం చర్చనీయాంశంగ�
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో రాజకీయ సందడి మొదలైంది. ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసిన బీఆర్ఎస్ నాలుగు మున్సిపాలిటీల్లోనూ �