మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో రాజకీయ సందడి మొదలైంది. ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసిన బీఆర్ఎస్ నాలుగు మున్సిపాలిటీల్లోనూ �
రేవంత్రెడ్డి ప్రభుత్వం చేతిలో రాష్ట్ర ఎన్నికల సంఘం తోలుబొమ్మలా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ విమర్శించారు. షెడ్యూల్కు, నోటిఫికేషన్కు మధ్య ఒక రోజు కూడా గడువు ఇవ్వకుండా ఇంత హడా�
మున్సిపల్ ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రజాస్వామ్య పద్ధతులను విస్మరించిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్కుమార్ మండిపడ్డారు. హైదరాబాద్లోని తెలంగాణభవన్లో బుధవారం ఆయన మాట్లాడుత�
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) చకచకా ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 24 లేదా 27వ తేదీన ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ ఒకేసారి జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది.
తెలంగాణలో మున్సిపల్ ఎ న్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సం ఘం (ఎస్ఈసీ) కసరత్తు ముమ్మరం చే సింది. ఇప్పటికే డివిజన్లవారీగా ఓటర్ల జా బితాలను, బ్యాలెట్ బ్యాక్సులు సిద్ధం చేసి, సిబ్బందికి శిక్షణ ఇస్తున్న ఎస్
రాష్ట్రంలో మరోసారి ఎన్నికల నగారా మోగనున్నది. త్వరలోనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్నది. ఇందులో భాగంగా 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ల(యూఎల్బీ)కు సంబంధించి వార్డులవారీగా తుది ఓటర్ల జాబిత�
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు సంబ ంధించి తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది.
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు మరో కీలక ముందడుగు పడింది. 117 మున్సిపాలిటీలు, ఆరు మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల్లోని పోలింగ్స్టేషన్వారీగా సిద్ధంచేసిన ముసాయిదా ఓటర్ల జాబితాను (డ్రా�
రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) కార్యాలయం తీరు తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. ఇటీవలి పరిణామాలు చూస్తుంటే కార్యాలయంలో గందరగోళం, పారదర్శకత లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఎన్నికల నిర్వహణలో కీలకంగ
గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ర్ట ఎన్నికల సంఘం కమిషనర్ ఐ రాణి కుముదిని జిల్లా అధికారులకు సూచించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం మరోసారి కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా పంచాయతీల్లో ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్ను విడుదల చేసింది. నేటి నుంచి(నవంబర్ 20) నుంచి ఈ నెల 23 వరకు గ్రామాల్లో ఓట�
మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. జనవరిలోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం 246 మున్సిపల్ కౌన్సిల్లు, మున్సిపల్ పంచాయతీలకు షెడ్యూ�