రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) కార్యాలయం తీరు తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. ఇటీవలి పరిణామాలు చూస్తుంటే కార్యాలయంలో గందరగోళం, పారదర్శకత లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఎన్నికల నిర్వహణలో కీలకంగ
గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ర్ట ఎన్నికల సంఘం కమిషనర్ ఐ రాణి కుముదిని జిల్లా అధికారులకు సూచించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం మరోసారి కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా పంచాయతీల్లో ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్ను విడుదల చేసింది. నేటి నుంచి(నవంబర్ 20) నుంచి ఈ నెల 23 వరకు గ్రామాల్లో ఓట�
మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. జనవరిలోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం 246 మున్సిపల్ కౌన్సిల్లు, మున్సిపల్ పంచాయతీలకు షెడ్యూ�
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాటు చేయాలని రాష్ర్ట ఎన్నికల సంఘం కమిషనర్ ఐ రాణి కుముదిని జిల్లా అధికారులకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్ల
Local Body Elections | స్థానిక ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ సర్కారు ముందడుగు వేసింది. బీసీ రిజర్వేషన్లపై వేర్వేరు జీవోలను జారీచేసింది. డెడికేటెడ్ కమిషన్ సిఫారసు మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ జీవో 9న�
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తుది ఓటరు జాబితా వెల్లడైంది. ఆగస్టు 28న ముసాయిదా జాబితాను జీపీ, వార్డుల వారీగా గ్రామ పంచాయతీ, మండలాభివృద్ధి కార్యాలయాల్లో ప్రకటించారు. ఎ
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం ము మ్మరం చేసింది. ఎన్నికల నిర్వహణకు ముఖ్యమైన ఓటరు జాబితాను గ్రామం యూనిట్గా వార్డుల వారీగా రూపొందించాలని పంచాయతీరాజ్ శాఖను ఆదేశించింది.
రాష్ట్రంలోని 13 రాజకీయ పార్టీలకు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం షోకాజు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ అయ్యి ఆరేండ్లుగా ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించని పార్టీలను రిజిస్ట�
ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీసుపై తాత్సారం చేస్తూ.. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ చెప్పి తప్పించుకు తిరుగుతున్న ఆర్టీసీ యాజమాన్యంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తంచే
జనసేన పార్టీకి తెలంగాణలో గుర్తింపు దక్కింది. త్వరలో జరుగనున్న స్థానిక ఎన్నికల్లో పోటీకి ఆ పార్టీకి గాజుగ్లాసు గుర్తును రాష్ట్ర ఎన్నికల సంఘం కేటాయించింది.