రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం తెలంగాణ ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసింది. ఓటర్ల పరిశీలన కోసం ఉంచిన ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3.06 కోట్ల మంది ఉన్నారు.
పశ్చిమబెంగాల్ (West Bengal) పంచాయతీ ఎన్నికల్లో (Panchayat elections) పోలింగ్ రోజున పెద్దఎత్తున హింసాత్మక (Violence) ఘటనలు చోటుచేసుకున్నా. భారీగా కేంద్ర బలగాలను మోహరించినప్పటికీ భారీ హింస జరిగింది.
ఓటర్ల తొలగింపుపై రీ సర్వేను వేగంగా చేపడుతున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా అధికారులు రంగంలోకి దిగారు. రెండు, మూడు చోట్ల ఓట్లు కలిగిన వారి తొలగింపులో జరిగిన పొరపాట్లను సరిదిద్దేందుక�
జిల్లాలోని ఓటర్లందరికీ ఎపిక్ కార్డులు అందించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ జాయింట్ ఎలక్షన్ అధికారి రవికిరణ్ ఆదేశించారు. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో శనివారం కలెక�
త్వరలో ఎన్నికలు నిర్వహించనున్న మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం తుది ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ఖరారు చేసింది.
సాధారణ ఎన్నికల నాటికి తప్పులు లేని ఓటరు జాబితే లక్ష్యంగా ఎలక్షన్ కమిషన్ ముందుకెళ్తున్నది. ఈ మేరకు ఓటరు కార్డుతో ఆధార్ను అనుసంధానించడం ద్వారా బోగస్ ఓట్లకు కళ్లెం వేయవచ్చని భావించి, మంచిర్యాల జిల్లా�
telangana election commission | రాష్ట్రంలోని పలువురు అధికారులు, ఉద్యోగులకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవార్డులను ప్రకటించింది. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అవార్డులను ప్రదానం చేయనున్నది. నల్లగొండ
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా 12 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా, ఇందులో నాలుగు జిల్లాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికా�
హైదరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గంలోనూ ఓటర్ల జాబితా సవరణను చేపట్టడానికి ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించింది. ఈ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఓటర్ల జాబితా సవరణ చేపట్టలేదు. 2022 జనవరి 1 నాటి�
హైదరాబాద్: ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులకు శని, ఆదివారాల్లో (నవంబర్ 6,7వ తేదీలు) ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (స్టేట్ ఈసీ) నిర్ణయించింది. అలాగే, ఈ నెల 27,28 తేదీల్లో కూడా స్�
టీఆర్ఎస్ నేతల ఫిర్యాదు | హజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్పై చర్యలు తీసుకోవాలని శుక్రవారం ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ టీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు ర�