దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఉద్యోగుల సమ్మె వాయిదాపడింది. పలు డిమాండ్లను నేరవేర్చాలని డిమాండ్చేస్తూ ఈ నెల 25 నుంచి 26 వరకు రెండు రోజుల పాటు సమ్మె చేయనున్నట్టు గతంలో ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఉద్యోగుల సమ్మె బాటపట్టారు. తగినంత మంది ఉద్యోగులను నియమించుకోవడంతోపాటు పలు డిమాండ్లను సాధించాలనే ఉద్దేశంతో ఈ నెల 25 నుంచి 26 వరకు రెండురోజుల ప�
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికపు ఏకీకృత నికర లాభంలో 6 శాతం వృద్ధి నమోదు చేసుకున్నది.
రాష్ట్రంలో సుమారు 12 వేల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సిబ్బంది, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, ఎఫ్టీఈ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత చేకూరనున్నది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుక�
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శనివారం మహిళా సాధికారతే లక్ష్యంగా 500 మిలియన్ డాలర్లతో సిండికేటెడ్ సోషల్ టర్మ్ లోన్ సదుపాయాన్ని ప్రారంభించింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)..5,783 మంది జూనియర్ అసోసియేట్ ఉద్యోగులను నియమించుకున్నది. పలు రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బ్యాంకింగ్ కస్టమర్ సర్వీసులు, శాఖల నిర్వహణను మరింత విస్తరించాలనే �
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.21,028 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
రిటైర్మెంట్తో కెరియర్ ముగిసినట్టేనని అనుకోవద్దంటూ సేల్స్ఫోర్స్ దక్షిణాసియా అధిపతి అరుంధతి భట్టాచార్య అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తొలి మహిళా చీఫ�
భారతీయ బ్యాంకింగ్ రంగంలో మరో విడుత ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాలకు సమయం ఆసన్నమైందా? ఇప్పటికే భారీ సంఖ్యలో పడిపోయిన సర్కారీ బ్యాంకులు.. మున్ముందు ఇంకా తగ్గిపోనున్నాయా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున�
బ్యాంకులను ప్రైవేటీకరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే పలు బ్యాంకుల్లో వాటాలను వదలించుకుంటున్న నరేంద్ర మోదీ సర్కార్..తాజాగా ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేట్ వ్యక్త�
వడ్డీరేట్లను మూడు బ్యాంకులు తగ్గించాయి. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్లు(ఎంసీఎల్ఆర్)ని పావు శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఈఎంఐల భారం నుంచి కాస్త ఉపశమనం పొందనున్న�
చెన్నూర్ పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో ఆర్థిక అవకతవకలు వె లుగులోకి వచ్చాయి. స్థానిక పాత బస్టాండు సమీపంలోని ఎస్బీఐ 2లో గురువారం తనిఖీ(ఆడిట్) నిర్వహిస్తుండగా పెద్ద మొత్తంలో తేడాలు�
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. నూతనంగా గృహ రుణాలను తీసుకునేవారికి అధికం భారం మోపుతున్నది. గృహ రుణాలపై వడ్డీరేటును పావు శాతం పెంచుతూ నిర్ణయం తీస
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..భారత్పై రోజుకొక బాంబు పేలుస్తుండటంపై బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి స్పందించారు. ఈ ప్రతీకార సుంకాల వ�
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో రూ.21,201 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని సాధించింది. గతంతో పోల్చితే ఇది 9.71 శాతం