వార్షిక మరమ్మతులు నిమిత్తం షట్ డౌన్ తీసుకున్న రామగుండం ఎరువుల కర్మాగారం లో ఆదివారం యూరియా ఉత్పత్తి ప్రారంభమైంది. ప్రతీ ఏటా మే లో నెల రోజులపాటు కర్మాగారాన్ని షట్ డౌన్ తీసుకొని మరమ్మతులు చేయటం అనవాయితీగా
సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మార్చిన మహానుభావుడని, రైతులు ఏటా మూడు పంటలు పండించుకునే స్థాయికి ఎదిగారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలంలోని రెడ్లవాడలో సాయిరెడ్డిపల్లె వరకు రూ .12కోట్ల
మంచిర్యాల వైద్య కళాశాల మొదలైంది. హైదరాబాద్లోని ప్రగతిభవన్ నుంచి ఆన్లైన్ ద్వారా మంగళవారం సీఎం కేసీఆర్ స్వయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా.. యేడాదిలోనే కాలేజీని అందుబాటులోకి తెచ్చిన కలెక్టర్, వైద్య�
రంగారెడ్డి జిల్లా అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లావ్యాప్తంగా 1,25,456 ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా.. 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించనున్నారు. మొత్తం 38 కేంద్�
వృద్ధాప్యం శరీరానికి సంబంధించిందే తప్ప మనసుకు కాదని, మనిషి బతికినంత కాలం సమాజ శ్రేయస్సు, కుటుంబ సంక్షేమానికి పాటుపడాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. అక్టోబర్1 సీనియర�
స్వరాష్ట్రంలో క్రీడారంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని, క్రీడలకు పెద్దపీట వేస్తున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ పేర్కొన్నారు. ఆదివారం తంగళ్లపల్లి మండలం �
రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన 8వ జోనల్ స్పోర్ట్స్ మీట్ పోటీలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్సీ ఎలిమినేటి
నవరాత్రి అనేది సంస్కృత పదం. నవ అం టే తొమ్మిది అనే అర్థం ఉంది. అమ్మవారి తొమ్మిది రూపాలను ఈ నవరాత్రుల్లో భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. తొమ్మిది రోజులపాటు రోజుకో రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఉమ్మడి నిజామాబ�
క్రీడలతో శారీరక ధ్రుడత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. మండలంలోని ఉప్పల్వాయి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో ఆదివారం నిర్వహించిన 8వ జోనల్ స్థాయి క్రీ�
రామడుగు మండలం వెలిచాల గ్రామంలో రూ. 1.21 కోట్లతో నిర్మించిన పలు కుల సంఘాల భవనాలు, వంతెన పనులను బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర�
జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ టోర్నీని ఆదివారం సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రారంభించారు. లేక్ వ్యూ టెన్నిస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో సుమారు 400 మం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు చదవటం, రాయటంలో మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు రూపొందించిన ‘తొలిమెట్టు’ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభమవుతున్నది. కరోనా కారణంగా పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోయాయి. వ�