Flight U-Turn | విమానంలోని లగేజీని ఆఫ్లోడ్ చేయడం సిబ్బంది మరిచిపోయారు. దీంతో తమ బ్యాగులు, ఇతర లగేజీ కోసం సంబంధిత ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఇండిగో విమానం వెనక్కి మళ్లింది.
(Masked Men Attack and Loot | ముఖానికి ముసుగులు ఉన్న కొందరు వ్యక్తులు పెట్రోల్ బంక్ సిబ్బందిని గన్తో బెదిరించి డబ్బులు దోచుకున్నారు. (Masked Men Attack and Loot) ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ స�
BJP MLA's Staff Dies By Suicide | ప్రియురాలితో గొడవ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే నివాసంలోని సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నాడు. (BJP MLA's Staff Dies By Suicide). వీడియో కాల్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది.
koyta gang attack | శనివారం కొడవళ్లు చేతపట్టుకున్న ఆరుగురు వ్యక్తులు ఒక మెడికల్ షాపులోకి చొరబడ్డారు. అక్కడి సిబ్బందిపై కొడవళ్లతో దాడి చేశారు. వారిని బెదిరించడంతోపాటు ఆ మెడికల్ షాప్ను ధ్వంసం చేశారు. అనంతరం అక్కడి
తమ కంపెనీ ఉద్యోగులు ప్రతి ఏటా కనీసం ఒక వారం రోజులపాటు వార్షిక సెలవు తీసుకోవడాన్ని తప్పనిసరి చేసినట్లు చెప్పారు. లీవ్లో ఉన్న ఉద్యోగులకు సంస్థ నుంచి ఎలాంటి ఈమెయిల్స్, ఫోన్ కాల్స్, లేదా పని గురించి ఆరాల�
Twitter | సరిగ్గా వారం క్రితం ట్విట్టర్ను సొంతంచేసుకున్న టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ అన్నంతపనీ చేశాడు. కంపెనీలో సుమారు 50 శాతం మంది ఉద్యోగులపై వేటువేశాడు.
రైల్వే ట్రాక్ పనుల్లో మునిగిపోయిన కూలీలపైకి రాజధాని ఎక్స్ప్రెస్ వాయువేగంతో దూసుకొచ్చింది. క్షణాల్లో ముగ్గురి ప్రాణాలను తీసుకెళ్లింది. చెల్లాచెదురుగా పడిన మృతదేహాలను చూసి ఆ కుటుంబాలు రోదించిన తీరు
ఆర్ధిక సంక్షోభం ముంచుకొస్తుందనే భయంతో పలు కంపెనీలు వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్న క్రమంలో తాజాగా రాబిన్హుడ్ కంపెనీ ఉద్యోగుల మాస్ లేఆఫ్స్కు సంసిద్ధమైంది.
కన్నకొడుకు మృతదేహాన్ని అప్పగించమంటే దవాఖాన సిబ్బంది రూ.50 వేల లంచమడిగారు. నిరుపేదలైన ఆ తల్లిదండ్రులు లంచం డబ్బు కోసం భిక్షాటన చేశారు. ఈ దయనీయ ఘటన ఎన్డీయే పాలిత బీహార్లోని సమస్తిపూర్లో జరిగింది. వారు ఇంట
వేసవిలో తరచుగా అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటూ ఆస్తి నష్టం జరుగుతుంది. ఈ సమయంలో అగ్గిరవ్వ రాజుకుంటే అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే మంట లు క్షణాల్లో వ్యాప్తి చెంది.. స్పందించే లోపే ఆస్తినష్టంతో