Srisailam | జ్యోతిర్లింగ, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి ప్రచార రథాన్ని బహూకరించాడు. హైదరాబాద్కు చెందిన బాలం సుధీర్ రూ.72లక్షల విలువైన తయారు చేయించిన రథాన్ని కానుకగా దేవస�
Srisailam Temple | శ్రీశైలం : శరన్నవరాత్రి వేడుకలు శ్రీశైల క్షేత్రంలో ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఏడోరోజైన ఆదివారం భ్రమరాంబ దేవి కాళరాత్రి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. నల్లటి రూపంలో జుట్టు విరబూసుకుని భ�
Srisailam | అమావాస్య సందర్భంగా శ్రీశైలం క్షేత్రపాలకుడైన బయలు వీరభద్రస్వామి వారికి ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. మంగళవారం, అమావాస్య రోజుల్లో విశేష అర్చనలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున�
Srisailam Temple భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయానికి రూ.3.46కోట్ల ఆదాయం సమకూరింది. హుండీలను గురువారం లెక్కించారు. గత 29 రోజుల్లో రూ.3,46,96,481 నగదు రూపేణ ఆదాయం లభించిందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
Srisailam Temple | జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి క్షేత్రంలో అక్టోబర్ 22 నుంచి కార్తీకమాసం ఉత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలు నవంబర్ 21 వరకు జరుగనున్నాయి. �
Srisailam | వినాయకచవితిని పురస్కరించుకుని ఆగస్టు 27వ తేదీన ప్రారంభమైన గణపతి నవరాత్రి ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమంలో భాగంగా శ్రీ స్వామివారి యాగశాలలో పూర్ణాహుతి నిర్వహించారు.
Srisailam | లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీశైలం ఆలయంలో భ్రమరాంబ మల్లికార్జునవారల ఊయల సేవను ఘనంగా నిర్వహించారు. ప్రతి శుక్రవారం, పౌర్ణమి, మూలానక్షత్రం రోజున ఊయలసేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
Srisailam Temple | కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం తరఫున వినాయకుడికి అధికారులు మంగళవారం పట్టు వస్త్రాలు సమర్పి�
Srisailam Temple | ఈ నెల 7న శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. చంద్రగ్రహణం నేపథ్యంలో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 8న ఉదయం 5 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేస్త�