Srisailam | వినాయకచవితిని పురస్కరించుకుని ఆగస్టు 27వ తేదీన ప్రారంభమైన గణపతి నవరాత్రి ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమంలో భాగంగా శ్రీ స్వామివారి యాగశాలలో పూర్ణాహుతి నిర్వహించారు.
Srisailam | లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీశైలం ఆలయంలో భ్రమరాంబ మల్లికార్జునవారల ఊయల సేవను ఘనంగా నిర్వహించారు. ప్రతి శుక్రవారం, పౌర్ణమి, మూలానక్షత్రం రోజున ఊయలసేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
Srisailam Temple | కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం తరఫున వినాయకుడికి అధికారులు మంగళవారం పట్టు వస్త్రాలు సమర్పి�
Srisailam Temple | ఈ నెల 7న శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. చంద్రగ్రహణం నేపథ్యంలో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 8న ఉదయం 5 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేస్త�
Srisailam | లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీశైలం దేవస్థానంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివారల ఊయలసేవను ఘనంగా నిర్వహించారు. ప్రతి శుక్రవారం, పౌర్ణమి, మూలానక్షత్రం రోజుల్లో ఊయల సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్త�
Hundi Income | శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని బుధవారం అధికారులు లెక్కించారు. గత 27 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు కానుకలు నగదు రూపంలో రూ.4.51కోట్ల ఆదాయం
Srisailam | ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో స్వర్ణ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. వర్షం నేపథ్యంలో ఆలయం ఎదుటన గంగాధర మండపం చుట్టూ ఉత్సవం నిర్వహించారు.
Srisailam | లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ కృత్తికా నక్షత్రాన్ని సందర్భంగా ఆదివారం శ్రీశైల క్షేత్రంలో సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేష పూజలు చేశారు. ప్రతి మంగళవారం, కృత్తికానక్షత్రం, షష్ఠి తిథి రోజుల�
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న శాశ్వత అన్నప్రసాద పథకానికి మెదక్కు చెందిన భక్తుడు ఏ శ్రీనివాస్రెడ్డి విరాళం అందించారు.
Srisailam EO | శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి రోజురోజుకు పెరుగుతున్న భక్తుల తాకిడికి అనుగుణంగా పలు సౌకర్యాలను కల్పిస్తున్నామని ఆలయ ఈవో శ్రీనివాస్ రావు వెల్లడించారు.
Devotees Rush | ఏపీలోని పలు ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవుల కారణంగా తిరుమల తో పాటు శ్రీశైలం ఆలయానికి భక్తుల తాకిడి రెట్టింపు అయ్యింది.
Srisailam Temple | త్రయోదశి సందర్భంగా బుధవారం శ్రీశైల క్షేత్రంలో నందీశ్వరస్వామి పరోక్షసేవల్లో భాగంగా విశేష అర్చనలు నిర్వహించారు. ప్రతీ మంగళవారం, త్రయోదశి రోజుల్లో సర్కారీ సేవగా ఈ కైంకర్యాలు నిర్వహించడం ఆవాయితీగ�