Srisailam | ప్రముఖ జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలంలో బుధవారం కార్తీక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. నవంబర్ 21 వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా భక్తుల భక్తుల సౌకర్యాలను దృష్టిలో దేవస్థానం ఉత్సవాలకు వ�
Srisailam | ప్రముఖ జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలంలో బుధవారం నుంచి నవంబర్ 21 వరకు కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల ఏర్పాట్లపై ఎం శ్రీనివాసరావు సమీక్షించారు. స
Srisailam | ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారలను దర్శించుకున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్ వెల్లడించారు
Srisailam | శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానం అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ద
Srisailam Temple | భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సోమవారం ప్రమాణ స్వీకారం చేసింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం ఇటీవల కార్యవర్గాన్ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ధర్మకర్తల మండలి
Srisailam | జ్యోతిర్లింగ, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి ప్రచార రథాన్ని బహూకరించాడు. హైదరాబాద్కు చెందిన బాలం సుధీర్ రూ.72లక్షల విలువైన తయారు చేయించిన రథాన్ని కానుకగా దేవస�
Srisailam Temple | శ్రీశైలం : శరన్నవరాత్రి వేడుకలు శ్రీశైల క్షేత్రంలో ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఏడోరోజైన ఆదివారం భ్రమరాంబ దేవి కాళరాత్రి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. నల్లటి రూపంలో జుట్టు విరబూసుకుని భ�
Srisailam | అమావాస్య సందర్భంగా శ్రీశైలం క్షేత్రపాలకుడైన బయలు వీరభద్రస్వామి వారికి ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. మంగళవారం, అమావాస్య రోజుల్లో విశేష అర్చనలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున�
Srisailam Temple భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయానికి రూ.3.46కోట్ల ఆదాయం సమకూరింది. హుండీలను గురువారం లెక్కించారు. గత 29 రోజుల్లో రూ.3,46,96,481 నగదు రూపేణ ఆదాయం లభించిందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు.