Srisailam Temple | భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి హుండీలను దేవస్థానం అధికారులను గురువారం లెక్కించారు. ఈ సందర్భంగా రూ.4.17 కోట్ల ఆదాయం నగదు రూపేణ ఆదాయం సమకూరిందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
Srisailam Temple | శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం అధికారులకు భక్తులకు గుడ్న్యూస్ చెప్పారు. మల్లికార్జున స్వామి వారి స్పర్శ దర్శనం భాగ్యాన్ని ఉచితంగానే భక్తులకు కల్పిస్తున్నట్లు ఈవో శ్రీన
Srisailam | ప్రముఖ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి కెనరా బ్యాంక్ అధికారులు బొలెరో మ్యాక్స్ పికప్, బొలెరో క్యాంపర్ వాహనాలను విరాళంగా అందించారు.
Srisaila Temple | ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి గురువారం విశేష పూజలు నిర్వహించారు. ఆరుద్రోత్సవంలో భాగంగా వేకువజామున శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిష
Srisailam | శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. గత 28 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు కానుకలు నగదు రూపంలో రూ.3.74లక్షల ఆదాయం సమకూరిందని అధి
Srisailam | నంద్యాల జిల్లా పరిధిలో ఉద్యోగమ నియామకాలు, పదోన్నతులు, షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల అమలుతీరును, అమలవుతున్న సంక్షేమ పథకాల అమలుతీరుపై జాతీయ కమిషన్ కార్యదర్శి జీ శ్రీనివాస్ సమీక్షించారు.
Srisailam | శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శించే ప్రతి భక్తుడికి కూడా తమ తీర్థయాత్ర పూర్తి సంతృప్తినివ్వాలని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు పేర్కొన్నారు. భక్తులకు వసతి కల్పన, సౌకర్యవంతమైన దర్శనం, అన్నప్
Srisailam | భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందికి మూడురోజుల పాటు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. దేవస్థానం విజ్ఞప్తి మేరకు జిల్లా పోలీసుశాఖ శిక్షణా కార్యక్రమం ఏర్పాటు
Srisailam | శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ అమ్మవారికి వార్షిక కుంభోత్సవ సాత్వికబలి వైభవంగా నిర్వహించారు. గ్రామదేవత అంకాలకమ్మకు మంగళవారం తెల్లవారు జామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భ
Srisailam Temple | శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో అమ్మవారికి ఈ నెల 15న కుంభోత్సవం నిర్వహించనున్నారు. ప్రతీ సంవత్సరం చైత్రమాసంలో ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
Srisailam | మల్లికార్జున స్వామి భక్తుల్లో ఒకరైన శివశరణి అక్కమహాదేవి జయంత్యోత్సవాన్ని శనివారం దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి వారికి పంచామృత అభిషేకం, జలాభిషేకం తదితర విశేషపూజలు నిర