Srisailam Temple | దేవదాయశాఖ నిబంధనల మేరకు శ్రీశైలక్షేత్ర పరిధిలో అన్యమత ప్రచారం, అన్యమతాలకు సంబంధించిన కార్యకలాపాలు, అన్యమత చిహ్నాలు ప్రదర్శించడంపై నిషేధం విధించినట్లు దేవస్థానం అధికారులు పేర్కొన్నారు.
Srisailam | శ్రీశైలం దేవస్థానం ఈవో పెద్దిరాజును ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన్ను సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ)లో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.
Srisailam | శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిసాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై వేంచేబు చేసి ప్రత్యేక పూజలు
Srisailam | శ్రీశైల మహా క్షేత్రానికి వచ్చే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ స్వామివారి గర్బాలయ దర్శనాల సమయం పెంచాలని వివిధ ప్రాంతాల భక్తులు వినతి చేసినట్లు
శ్రీశైలం : ఆయుర్వేదం, యోగాసనాలతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని శ్రీశైలం ఈవో లవన్న అన్నారు. శనివారం ఆలయ దక్షిణ మాఢవీధిలో ధర్మపథం కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాంత్రిక జీవన
శ్రీశైలం : కర్ఫ్యూ వేళల్లో చేయబడిన మార్పులను శ్రీశైల ఆలయ అధికారులు సవరించారు. జులై 1వ తేదీ నుండి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకు తిరిగి సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులను దర్శనాలకు అనుమత
శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రానికి వచ్చే యాత్రికులతో పాటు దేవస్థాన సిబ్బందికి శుద్దమైన మంచినీరు అందించడంతోనే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతామని ఆలయ ఈవో కేఎస్ రామారావు అన్నారు. మంగళవారం క్షేత్ర పరిధ
శ్రీశైలం : ప్రపంచ ప్రజానీకాన్ని వణికిస్తూ ప్రజల అకాల మరణాలకు కారణమైన కరోనా మహమ్మారి శాశ్వత నివారణ కాంక్షిస్తూ శ్రీశైలంలో చేపట్టిన మహా మృత్యుంజయ పాశుపత హోమం ముగిసినట్లు ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపా�
శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రంలో జైష్టమాస పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, పూష్పార్చనలు చేసినట్లు ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. గురువారం సాయంత్రం ప్రదోషకాల పౌర్ణమి గడియల్లో శ్రీ భ్రమరాంబ దేవికి