శ్రీశైలంలో బయటపడిన తామ్ర శాసనాలు | శ్రీశైల క్షేత్ర ప్రధాన ఆలయానికి పరివార ఆలయాలైన పంచమఠాలలో ఒకటైన ఘంటామఠం పునరుద్ధరణ పనులు చేస్తుండగా అత్యంత పురాతన 21 తామ్ర శాసనాలు బయటపడినట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపార�
రేపు కుంభోత్సవం | శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి శుక్రవారం శాస్త్రోక్తంగా కుంభోత్సవం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేఎస్ రామారావు తెలిపారు.
శ్రీశైలం : కరోనా వైరస్ లక్షణాలు ప్రబలకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని భక్తులకు శ్రీశైల దేవస్థానం ఈఓ కేఎస్ రామారావు సూచించారు. రోజు రోజుకు చాపకింద నీరులా విస్తరి�