Srisailam Dam | ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద భారీగా పెరుగుతున్నది. గంట గంటకు వరద ఉధృతి మరింత పెరుగుతూ వస్తున్నది. ప్రస్తుతం ప్రాజెక్టు పది గేట్లను 15 అడుగుల వరకు ఎత్తి 3,76,670 క్యూసెక్కుల నీటిని అధికారుల�
Srisailam Dam | ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నది. దాంతో అధికారులు ఏడుగేట్లు ఎత్తి 1.86లక్షల క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యామ్కు 4.02లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొ
Srisailam Project | శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో మరో రెండు గేట్లను ఎత్తి దిగువన నాగార్జున సాగర్లోకి నీటిని విడుదల చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా వరద నీరు వస్తుండటంతో సో�
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ వడివడిగా పరుగులు తీస్తున్నది. శ్రీశైలం ప్రాజెక్టును భారీ వరద ముంచెత్తుతుండడంతో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు 3 క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి.
శ్రీశైలం జలాశయం నీటినిల్వలు గరిష్ఠ స్థాయికి చేరాయి. సోమవారం సాయంత్రం 4 గంటలకు రాయలసీమ అధికారులు 3 గేట్లను ఎత్తడంతో నురగలు కక్కుతూ కృష్ణమ్మ పరవళ్లు తొక్కింది. మొదట మంగళవారం గేట్లు ఎత్తాల ని అధికారులు భావి�
Srisailam Project | ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తుతున్నది. భారీ వరదలకు ఇప్పటికే ఆలమట్టి, జూరాల డ్యామ్లు నిండుకున్నాయి. దీంతో వరదను దిగువకు వదలగా.. శ్రీశైలానికి వరద నీరుపోటెత్తింది.
ఓ వైపు గోదావరి జలాలను తమిళనాడుకు తరలించేందుకు కేంద్రం కుట్రపన్నుతుంటే.. మరోవైపు కృష్ణాజలాలను చెరబట్టేందుకు కర్ణాటక కాంగ్రెస్ సర్కారు మళ్లీ పాచికలు వేస్తున్నది.
బహుళార్ధక సాధక ప్రాజెక్టుగా మారిన శ్రీశైలం డ్యామ్కు ప్రమాదం పొంచి ఉన్నది. స్పిల్ వే నుంచి భారీ వరద ప్రవాహం కారణంగా 40 మీటర్ల లోతులో ప్లంజ్ఫూల్ గొయ్యి ఏర్పడింది.
నాగార్జునసాగర్ డ్యామ్ మెయింటనెన్స్ పనులపై ఏపీ సర్కార్ మళ్లీ కొత్త మెలిక పెట్టింది. తమ వైపు డ్యామ్కు సంబంధించి మరమ్మతు పనులు తామే చేసుకుంటామని తేల్చి చెప్పింది. ఇందుకు అనుమతివ్వాలని కోరుతూ కృష్ణా �