హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 25: హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ (Pandit Deen Dayal Upadhyay) జయంతి ఘనంగా నిర్వహించారు.
వాసవీ క్లబ్కు దివంగత కే.సీ. గుప్తా చేసిన సేవలు మరువలేనివని వాసవీ క్లబ్ అధ్యక్షుడు సేకు శ్రీనివాసరావు అన్నారు. సోమవారం కే సి గుప్తా జయంతి సందర్భంగా కోదాడలో ప్రధాన రహదారిపై ఉన్న ఆయన విగ్రహానికి పూలమా�
ఉచిత న్యాయ సేవలు అందుకోవడానికి పేద ప్రజలు మండల న్యాయ సేవ సమితిని సంప్రదించాలని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్, డిస్ట్రిక్ట్, అడిషనల్ సెషన్స్ జడ్జి టీ శ్రీనివాస రావు సూచించారు. నగర పాలక సంస్థ కార్యాలయ�
ఆడ పిల్లలు ఉన్న ఇల్లు సంతోషాల హరివిల్లు అని, కుటుంబంలో అమ్మాయి పుడితే పండుగ చేసుకోవాలని మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు అన్నారు. మధిర మున్సిపాలిటీ పరిధిలో గల మడుపల్లిలో బుధవారం మహిళాభివృద్ధి, శిశు సంక
పేదలకు మంజూరు చేస్తున్నామంటూ ప్రభుత్వం చెప్తున్న ఇందిరమ్మ ఇండ్లను అధికార పార్టీ నాయకులు పెద్దపెద్దోళ్లకు అమ్ముకుంటున్నారని భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలం గుర్రంగూడెం గ్రామస్థులు ఆరోపించారు. కాం�
Corporate budget | కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ కార్పొరేట్ అనుకూల బడ్జెట్ (Corporate budget )అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు.
ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేసినా, డంపింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు (Srinivasa Rao) హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలింపు, క్రయ
Warangal | రంగల్(Warangal) నగరాన్ని తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానిగా(Second capital) ప్రకటిస్తూ శాసనసభలో తీర్మానం చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
Srinivasa Rao | సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా వి.శ్రీనివాసరావు మళ్లీ ఎన్నికయ్యారు. నెల్లూరులో జరిగిన 27వ ఏపీ రాష్ట్ర మహాసభల్లో భాగంగా.. సోమవారం నాడు నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా వి.శ్రీనివాసరావును �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కమ్యూనిస్టులను అంతం చేయాలనే దురాలోచన చేస్తుందని, ప్రజల పక్షాన నిత్యం పోరాటాలు నిర్వహించే కమ్యూనిస్టులకు అంతం లేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి స్పష్ట�