విధి నిర్వహణలో గొత్తికోయల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీసీఎఫ్) భీమానాయక్ పేర్కొన్నారు.
అమరావతి : ప్రభుత్వ ఉద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలను నిలబెట్ట వచ్చు, కూల్చవచ్చని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు వైఎస్ జగన్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు పీఆర్సీ, త
అన్నిదేశాల నుంచి వచ్చేవారికి తప్పనిసరి పాజిటివ్ వస్తే గచ్చిబౌలి టిమ్స్కు తరలింపు ఒమిక్రాన్ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు ప్రజారోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు హైదరాబాద్/ సిటీబ్యూరో, నవంబర్ 30 (నమస్
భద్రాద్రి కొత్తగూడెం : బాధిత స్థితిలో ఇంటిని విడిచిపెట్టిన మహిళ 25 సంవత్సరాల తర్వాత ఖమ్మంకు చెందిన అన్నం సేవా ఫౌండేషన్ కృషితో తిరిగి కుటుంబ సభ్యులను కలిసింది. మహిళ దశాబ్దం పాటు దౌర్భాగ్యమై