హెచ్-1బీ వీసా చార్జీలను పెంచుతూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై భారత ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రశ్నించారు.
ఖాయిలాపడ్డ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆదిలాబాద్ ప్లాంట్ను పునరుద్ధరించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డీ శ్రీధర్ బాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
రెండు తెలుగు రాష్ర్టాల్లోని ప్రతిభావంతులైన పేదబ్రాహ్మణ విద్యార్థుల ఉన్నత చదువుకు కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు.
జపాన్కు చెందిన టోహో కోకి సెయిసాకుషో సంస్థ.. రూ.8 కోట్ల వ్యయంతో భారత్లో తొలి సీఎంపీ ప్యాడ్ హబ్ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించి గురువారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ�
Telangana Assembly | రాష్ట్ర శాసనసభ సమావేశాలను ఈ నెల 30వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ నోటిఫికేషన్ జారీచేశారు.
స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు ఉమ్మడి జిల్లాలో శుక్రవారం కనుల పండువలా జరిగాయి. ఊరూవాడా పతాకావిష్కరణలు చేయడంతో ఎటుచూసినా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. ముఖ్యంగా జిల్లాకేంద్రాల్లో అధికారిక సంబురాలు అ
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అధ్యక్షతన నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబురాల సభలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి, �
మహదేవ్పూర్ మండల కేంద్రంలని ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఎస్ఎంహెచ్ హాస్టల్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుకు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజ్ కుమార్ సోమవారం వినతిపత్రం అందజేశ�
పెద్దపల్లి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వచ్చిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి�
సెమీ కండక్టర్ల తయారీ, డిజైనింగ్కు ఉన్న డిమాండ్కు అనుగుణంగా తెలంగాణ యువతను శిక్షణనిచ్చేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.