గ్లోబల్ సమ్మిట్ కోసం తనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు ఆహ్వానం ఇవ్వడంపై హీరో చిరంజీవి వింత వ్యాఖ్యలు చేశారు. సమ్మిట్కు రావాలంటూ వారిని సీఎం రేవంత్రెడ్డి తన వద్దకు పంపారని ఆయన
సంజోష్ తగరం స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘మై లవ్'. హర్షిత కథానాయిక. ఆర్.వి.శ్రీనివాసరావు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆదివారం హైదరాబాద్లో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి రాష్ట్రమంత్రి శ�
రామగుండం థర్మల్ విద్యుత్తు ప్లాంట్ ను ఎన్టీపీసీకి నామినేషన్ పద్ధతిలో అప్పగించబోమని, కాంపిటేటివ్ బిడ్డింగ్కు వెళ్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.
దేశంలోనే తొలి సింగిల్యూజ్ బయోప్రాసెస్ డిజైన్, సేల్అప్ సౌకర్యం కలిగిన బయోఫార్మా హబ్ను మంత్రి డి శ్రీధర్ బాబు సోమవారం శామీర్పేట్లోని జీనోమ్ వ్యాలీలో ప్రారంభించారు. థర్మో ఫిషర్ సైంటిఫిక్ భా�
మీ-సేవ కేంద్రాల్లో లభించే సే వలు వాట్సాప్ ద్వారా అందుబాటులోకి వ చ్చాయి. మెటా, మీ-సేవ సంయుక్త భాగస్వామ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ‘మీ సేవ సర్వీసెస్ ఆన్ వాట్సాప్'ను మంగ�
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మృతిపట్ల సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం బాధాకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. అందెశ్రీ ఆత్మకు శాంతి చ
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవో డీబీ)లో దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ‘తెలంగాణ’ రోల్ మాడల్గా నిలిచిందని, అవకాశాలు పుషలంగా ఉన్న ఇకడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అమెరికా-యూటా పారిశ్రామికవేత్తల�
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు మాజీ క్రికెటర్ అజారుద్దీన్కు (Azharuddin) కాంగ్రెస్ పార్టీ (Congress) మంత్రి పదవి కట్టబెడుతున్నది. ఎన్నికల సంఘం (EC) అడ్డుకోకపోతే.. మరో రెండు గంటల్లో
అంతర్జాతీయ ఫాస్ట్ఫుడ్ దిగ్గజం ‘మెక్ డొనాల్డ్స్' 1.56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైటెక్ సిటీలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ఏర్పాటు చేసింది. బుధవారం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివ
సాంకేతికతను జోడించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. పెట్టుబడి వ్యయం, రసాయనాల వినియోగాన్ని తగ్గించి, వ్యవసాయాన్ని లాభ�
మంత్రి లక్ష్మణ్.. పొన్నం తీరుపై పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్కు లేఖ రాశారు. త్వరలో సోనియాగాంధీ
పారిశ్రామికాభివృద్ధికి కేరాఫ్గా తెలంగాణ నిలిచిందని, దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
హెచ్-1బీ వీసా చార్జీలను పెంచుతూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై భారత ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రశ్నించారు.
ఖాయిలాపడ్డ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆదిలాబాద్ ప్లాంట్ను పునరుద్ధరించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డీ శ్రీధర్ బాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.