శాసనసభ ప్రాంగణంలో ప్రభుత్వ విప్లకు కేటాయించిన నూతన చాంబర్లను సోమవారం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మంత్రులు శ్రీధర
రంగారెడ్డి కలెక్టరేట్లోని ఎస్టీ కార్పొరేషన్ ఉద్యోగి శ్రీ ధర్బాబు ఆత్మహత్య కేసు రోజుకో మ లుపు తిరుగుతున్నది. ఉన్నతాధికారుల వేధింపులతోనే శ్రీధర్బాబు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి కుటుంబ స భ్యులు ప�
Sridhar Babu | సీఎం రేవంత్రెడ్డి హిట్లర్ వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా జరుగుతున్న నష్టాన్ని నివారించడానికి రాష్ట్ర మంత్రులు అష్టకష్టాలు పడుతున్నారు.
అమెరికా టెలికాం దిగ్గజం టీ-మొబైల్ యూఎస్ఏ.. టీఎంయూఎస్ గ్లోబల్ సొల్యూషన్స్ టెక్నాలజీ ద్వారా హైదరాబాద్లో గ్లోబల్ టెక్నాలజీ సెంటర్ (జీటీసీ)ను తెరిచింది.
నెలలుగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టడంలేదంటూ రైతులు ఆందోళన చెం దుతుంటే మరోవైపు మంత్రులు హడావుడి చేస్తూ కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ ఫొటోలకు పోజులివ్వడంతోనే సరిపోతోంది.
రాష్ట్ర ఆర్థిక పురోగతిని పరుగులు పెట్టించేందుకు, ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం భట్టి వి
కాళేశ్వరంలో గురువారం ఉదయం 5.43 గంటలకు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి చేతుల మీదుగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆయన సతీమణి దేవాదాయ శాఖ ప్రిన్సి�
పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉపాధి దొరుకుంతుదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తొగర్పల్లి, అలియాబాద్ గ్రామాల శివారులో కేజేఎస్ యూని
ప్రపంచంలో రెండో అతిపెద్ద బ్రూయింగ్ సంస్థ హైనెకెన్..హైదరాబాద్లో జీసీసీని ప్రారంభించింది. నానక్రాంగూడలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 76 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ గ్లోబల్ కెపాబ
ఉన్నత విద్యామండలి చైర్మన్ వీ బాలకిష్టారెడ్డి రచించిన కంపెండమ్ ఆన్ సివిల్ ఏవియేషన్ రెగ్యులేషన్స్ ఇన్ ఇండియా పుస్తకాన్ని మంత్రి డీ శ్రీధర్బాబు శుక్రవారం ఆవిష్కరించారు.