‘సారీ.. శ్రీధర్. ఆత్మాభిమానం చంపుకొని, గౌరవాన్ని వదులుకొని కాంగ్రెస్లో కొనసాగలేను. మీకో దండం. మీ పార్టీకో దండం. ఇంతదూరం వచ్చి నన్ను కలిసినందుకు ధన్యవాదాలు. పార్టీలో కొనసాగడం మాత్రం ఇక జరిగే పనికాదంటూ మా�
Jeevan Reddy | కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి, సీనియర్ నాయకులు జీవన్రెడ్డికి బుప్పగింపులు మొదలయ్యాయి. పార్టీ వీడకుండా ఉండేందుకు ఆయనతో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ సంప్ర�
రాష్ట్ర శాసనసభను సరైన పద్ధతిలో నడపడం లేదని, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు సభా నియమాలను, సమయపాలనను పాటించడం లేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ ధ్వజమెత్తింది.
Sharada Peetham | కోకాపేట్లోని శ్రీశారదా పీఠం భూముల విషయంలో తప్పు జరిగిందని, కమ్యూనికేషన్ గ్యాప్తో జరిగిన ఈ విషయం తెలిసిన వెంటనే పొరపాటును సరిదిద్దుకున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్�
ఏఐ (కృత్రిమ మేధ) సృష్టిస్తున్న విప్లవం సాంకేతికంగా ప్రయోజనాలను చేకూర్చడమే కాదు సాఫ్ట్వేర్ రంగంలో సంక్షోభానికి కూడా కారణమవుతున్నదన్న వాదనలు పెరుగుతున్నాయి.
Bhatti Vikramarka | మంత్రులు తనను కలవడంలో తప్పేముందని, ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడంతోనే తనను కలిసేందుకు ప్రజాభవన్కు వచ్చారని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క స్పష్టంచేశారు. తనను కలవకుండా పిచ్చి వార్తలు రాసే వార�
Congress | అధికార పార్టీలో కొనసాగుతున్న అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. నైని బొగ్గు స్కామ్తో కాంగ్రెస్లో మొదలైన కాక.. క్రమంగా దావానలంలా మారుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ తీరుతో ఇన్నాళ్లు ల�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మూడురోజుల దావోస్ పర్యటన ముగించుకొని గురువారం అమెరికా వెళ్లారు. హార్వర్డ్ యూనివర్శిటీ అందజేస్తున్న ‘21వ శతాబ్దం కోసం నాయకత్వం’ అనే ప్రత్యేక కోర్సులో చేరిన సీఎం అందులో భాగంగా
ఎన్టీవీ వివాదం, జర్నలిస్టుల అరెస్ట్పై ఎవరూ మాట్లాడొద్దు. అంతా గప్చుప్గా ఉండండి’ అంటూ మంత్రులకు, పార్టీ నేతలకు సీఎం రేవంత్రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలిసింది.
మంథనిలో బ్రిటిష్ పాలనకంటే ఎక్కువగా రాచరిక పాలన కొనసాగుతున్నదని, 80 శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓట్ల ద్వారా అధికారంలోకి వస్తున్న దుద్దిళ్ల కుటుంబం ఏనాడు ఈ ప్రాంత ప్రజల సమస్యలను పట్టించుకోవడం లే
కృత్రిమ మేధ (ఏఐ)లో దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా హైదరాబాద్ ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖa మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గురువారం హైటెక్ సిటీలో ఎయిడెన్ ఏఐ ఇంజినీరింగ్ కేంద్�
పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమన్పల్లిలో మానేరు నదిపై నిర్మించిన చెక్డ్యామ్ ధ్వంసానికి కారణం పేల్చివేతనే అని అనుమానాలు బలపడుతున్నాయి. ఘటనా స్థలంలో శిథిలాలను పరిశీలిస్తే దిగువకు కాకుండా ఎగువ
గ్లోబల్ సమ్మిట్ కోసం తనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు ఆహ్వానం ఇవ్వడంపై హీరో చిరంజీవి వింత వ్యాఖ్యలు చేశారు. సమ్మిట్కు రావాలంటూ వారిని సీఎం రేవంత్రెడ్డి తన వద్దకు పంపారని ఆయన