Sridhar Babu |‘నా శాఖలో జరిగే ప్రతి నిర్ణయం నాకు తెలుసు. ఎవరో చెప్తే నేను పనిచేసే రకం కాదు’ అని పరిశ్రమల శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్బాబు వ్యాఖ్యానించారు.
పీఎం ఏక్తామాల్ ప్రాజెక్టుకు సంబంధించి టెండర్లు, డీపీఆర్, ఫైనాన్షియల్ మోడల్ వివరాలన్నింటినీ అందించాలని ట్రేడ్ కార్పొరేషన్ అధికారులను మంత్రి శ్రీధర్బాబు ఆదేశించారు. ఈ మేరకు ఏక్తామాల్ ప్రాజెక్ట
త్వరలోనే ‘డిజిటల్ అసెంబ్లీ, కౌన్సిల్'ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పూడిక తొలగింపుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. 112 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఎస్సారెస్పీ పూడిక కారణంగ�
Hydraa | హైడ్రా వ్యవస్థపై హైకోర్టు తీర్పును గౌరవిస్తామని ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. మంగళవారం శాసనసభలో జరిగిన అసెంబ్లీ రూల్స్, ఎథిక్స్, అసెంబ్లీ హామీల �
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గండిమైసమ్మ -మియాపూర్, బహదూర్పల్లి- మియాపూర్ రహదారి విస్తరణ పనులను సోమవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంచార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పరిశీలించారు. ఈ సందర్�
సెమీకండక్టర్ల తయారీ రంగంలో తెలంగాణ మరో కీలక ముందడుగు పడింది. చిప్ల తయారీలో అత్యంత కీలకమైన కెమికల్ మెకానికల్ పాలిషింగ్ (సీఎంపీ) ప్యాడ్ టెక్నాలజీకి సంబంధించిన దేశంలోనే తొలి హబ్ హైదరాబాద్లోని టీవర�
శాసనసభ ప్రాంగణంలో ప్రభుత్వ విప్లకు కేటాయించిన నూతన చాంబర్లను సోమవారం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మంత్రులు శ్రీధర
రంగారెడ్డి కలెక్టరేట్లోని ఎస్టీ కార్పొరేషన్ ఉద్యోగి శ్రీ ధర్బాబు ఆత్మహత్య కేసు రోజుకో మ లుపు తిరుగుతున్నది. ఉన్నతాధికారుల వేధింపులతోనే శ్రీధర్బాబు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి కుటుంబ స భ్యులు ప�
Sridhar Babu | సీఎం రేవంత్రెడ్డి హిట్లర్ వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా జరుగుతున్న నష్టాన్ని నివారించడానికి రాష్ట్ర మంత్రులు అష్టకష్టాలు పడుతున్నారు.
అమెరికా టెలికాం దిగ్గజం టీ-మొబైల్ యూఎస్ఏ.. టీఎంయూఎస్ గ్లోబల్ సొల్యూషన్స్ టెక్నాలజీ ద్వారా హైదరాబాద్లో గ్లోబల్ టెక్నాలజీ సెంటర్ (జీటీసీ)ను తెరిచింది.