Sridevi | అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవికు చెందిన విలువైన ఆస్తి వివాదం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో ఆమె భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్తో పాటు కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ మద్రాస్ హైకోర్�
‘కోర్ట్' జోడీ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన వినోదాత్మక యువతరం సినిమా ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకుడు. కావ్య, శ్రావ్య నిర్మాతలు. మార్చి 13న సినిమా విడుదల కానున్నది.
‘ఈ కథలోని సంఘర్షణ కొత్తగా ఉంటుంది. ైక్లెమాక్స్ ఘట్టాలు హృదయానికి హత్తుకుంటాయి. దర్శకుడు సతీష్ కథ చెప్పినప్పుడు తప్పకుండా గొప్ప చిత్రంగా మిగిలిపోతుందనే నమ్మకం కలిగింది’ అన్నారు కోన వెంకట్. ఆయన నిర్మ�
Band Melam |టాలీవుడ్ యంగ్ పెయిర్ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ బ్యాండ్ మేళం పై రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది. కొత్త దర్శకుడు సతీష్ జవ్వాజి తెరకెక్కిస్తున్న ఈ చి�
ఏగన్, ‘కోర్ట్'ఫేం శ్రీదేవి, ఫెమినా జార్జ్ ప్రధానపాత్రధారులుగా ఓ చిత్రం రూపొందుతున్నది. ఇంకా పేరు నిర్ధారించని ఈ చిత్రానికి యువరాజ్ చిన్నసామి దర్శకుడు.
రంగుల ప్రపంచంలో అందానిదే అగ్రస్థానం. దేవ కన్యలా కనిపించే సౌందర్యవతులకే ఇక్కడ అగ్రతాంబూలం. అందుకే, చాలామంది సినీతారలు అందానికి మెరుగులు దిద్దుకోవడానికి ఆసక్తి చూపుతారు. రకరకాల కాస్మెటిక్ సర్జరీలు చేయి
Janhvi Kapoor | బాలీవుడ్ లెజెండరీ నటి శ్రీదేవి వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జాన్వీ కపూర్, ఇప్పుడు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది.
Janhvi Kapoor |బాలీవుడ్ గ్లామర్ డాల్ జాన్వీ కపూర్ ఎప్పుడూ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. లెజెండరీ నటి శ్రీదేవి కుమార్తె కావడంతో ఆమె ప్రతి మాట, ప్రతి నిర్ణయం నెటిజన్లలో చర్చనీయాంశమవుతాయి.
‘కోర్ట్' చిత్రంతో ప్రేక్షకుల్ని మెప్పించిన హర్ష్ రోషన్, శ్రీదేవి జంట మరోమారు ఓ అందమైన ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు. ఈ సినిమాకు ‘బ్యాండ్ మేళం’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ‘ఎవ్రీ బ
Band Melam | టాలీవుడ్లో 2025లో విడుదలై మంచి గుర్తింపు తెచ్చుకున్న హిట్ చిత్రం ‘కోర్ట్.. స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ ద్వారా పరిచయమైన యువ జంట శ్రీదేవి - రోషన్, మరోసారి కలిసి సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేయడానికి సిద్ధమయ్య�