Tirumala | చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం సాయంత్రం 3.30 గంటలకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ద్వారాలను సాంప్రదాయ బద్ధంగా మూసివేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు.
VVS Laxman | కలియుగదైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని భారత మాజీ క్రికెటర్, నేషనల్ క్రికెట్ అకాడమీ ప్రధాన కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) దర్శించుకున్నారు.
రంగారెడ్డి జిల్లా యాచారం (Yacharam) మండల కేంద్రంలో అత్యంత ఎత్తయిన గుట్టపై కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల కోసం ఇప్పటికే ఆలయం ముస్తాబైంది. అతి పురాతనమైన �
తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంపై నుంచి మరోసారి విమానం వెళ్లడం తీవ్ర కలకలం సృష్టిస్తున్నది. గత కొంత కాలంగా శ్రీవారి ఆలయంపై నుంచి తరచూ విమానాలు తిరుగుతుండటంత తెలిసిందే. తాజాగా గురువారం ఉదయం ఆలయం గోపురం మీదుగా ఓ
Keerthy Suresh | కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని (Sri Venkateswara Swamy Temple) అగ్ర కథానాయిక కీర్తి సురేశ్ (Keerthy Suresh) దర్శించుకున్నారు.
తిరుమలకు వచ్చే తెలంగాణ భక్తుల దర్శనానికి ఇకడి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చే లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు వి
ప్రముఖ నటి నివేదా థామస్ (Nivetha Thomas) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ‘35 చిన్న కథ కాదు’ చిత్ర బృందం కలిసి తిరుమల వెళ్లిన ఆమె వేంకటేశ్వర స్వామివారిని దర్శింకున్నారు. రానా దగ్గుబాటి సమర్పణలో తెరకెక్కిన ఫ్యా�
నవీ ముంబైలోని ఉల్వేలో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో జే శ్యామల రావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, పారిశ్రామికవేత్త గౌతమ్ సి
బుగులు వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మండల కేంద్రంలోని స్వామివారి ఆలయంలో వైభవంగా జరుగుతున్నా యి. వేడుకల్ల్లో భాగంగా శనివారం ఉదయం హో మం, బలిహరణం నిర్వహించారు.
కరీంనగర్ మార్కెట్ రోడ్డు వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన శోభాయాత్ర కనులపండువలా సాగింది. అలంకరించిన గరుడ వాహనంతో కూడిన రథంపై శ్రీవారి ఉత్సవ మూ ర్తులను ఉంచి మార్క్ఫ�
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తన అధికారిక వెబ్సైట్ పేరును మరోసారి మార్చింది. ఇప్పటివరకు ఈ వెబ్సైట్ పేరు thirupathibalaji.ap.gov.in అని ఉం డేది.
Tirumala | డిసెంబరు 23న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని (Koil Alwar Thirumanjanam) ఘనంగా నిర్వహించారు.
Tirumala | శ్రీవారి భక్తులకు డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకూ తిరుమల (Tirumala)
ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఉదయం 10 గంటలకు టీటీడీ (TTD) ఆన్ లైన్ లో వైకుంఠ ద్వార దర్శన టికెట్లను వ�