బుగులు వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మండల కేంద్రంలోని స్వామివారి ఆలయంలో వైభవంగా జరుగుతున్నా యి. వేడుకల్ల్లో భాగంగా శనివారం ఉదయం హో మం, బలిహరణం నిర్వహించారు.
కరీంనగర్ మార్కెట్ రోడ్డు వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన శోభాయాత్ర కనులపండువలా సాగింది. అలంకరించిన గరుడ వాహనంతో కూడిన రథంపై శ్రీవారి ఉత్సవ మూ ర్తులను ఉంచి మార్క్ఫ�
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తన అధికారిక వెబ్సైట్ పేరును మరోసారి మార్చింది. ఇప్పటివరకు ఈ వెబ్సైట్ పేరు thirupathibalaji.ap.gov.in అని ఉం డేది.
Tirumala | డిసెంబరు 23న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని (Koil Alwar Thirumanjanam) ఘనంగా నిర్వహించారు.
Tirumala | శ్రీవారి భక్తులకు డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకూ తిరుమల (Tirumala)
ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఉదయం 10 గంటలకు టీటీడీ (TTD) ఆన్ లైన్ లో వైకుంఠ ద్వార దర్శన టికెట్లను వ�
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్టు టికెట్లను టీటీడీ (TTD) నేడు విడుదల చేయనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శనం టోకెన్లు ఆన్లైన్లో అందుబాటులో
మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) సిద్దిపేటలో నామినేషన్ దాఖలు చేశారు. సిద్దిపేటలోని ఆర్వో కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు.
పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా శనివారం సాయంత్రం 4 గంటలకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, అనుబంధ పాతగుట్ట ఆలయంతోపాటు పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం, ఉపాలయాలను అర్చకులు, అధికారులు మ�
రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం రేపు మూతపడనుంది. శనివారం అర్ధరాత్రి చంద్రగ్రహణం ఉండటంతో సాయంత్రం 4 గంటల నుంచి 29వ తేదీ ఉదయం 5 గంటల వరకు దేవాలయాన్ని మూసివేస్తున�
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) దంపతులు దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున తిరుమల చేరుకున్న హరీశ్ దంపతులు శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న
టీటీడీ సహకారంతో కరీంనగర్లో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని అద్భుతంగా నిర్మిస్తామని, దీని వల్ల నగరానికి ఆధ్యాత్మిక శోభ వస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు
తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన బియ్యాన్ని ఈ నెల 25న వేలం వేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది.
తెలంగాణ తిరుమలలో కొలువుదీరిన శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వార్షికోత్సవాల్లో భాగంగా మూడో రోజైన మంగళవారం స్వామి వారికి విశేష సేవలు నిర్వహించారు.