దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రగిరిలో భక్తులకు పాట్లు తప్పడం లేదు. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా జరిగిన శ్రీ సీతారాముల కల్యాణ ఏర్పాట్లలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది. ముఖ్యమంత్�
ఉమ్మడి జిల్లాలో ఆదివారం శ్రీరామ నవమి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఉదయం నుంచే రామాలయాలకు భక్తులు పోటెత్తారు. శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కల్యాణ�
అనారోగ్యమో, ఆర్థిక సంక్షోభమో... ఒకరి జీవితంలో తీవ్రమైన కష్టం వచ్చింది. అంతే! ఈ గండం గడిస్తే చాలు ఎలాంటి పొరపాట్లూ చేయకుండా జీవిస్తాను, జీవితం పట్ల కృతజ్ఞతగా ఉంటాను, మరింతవినయంగా ప్రవర్తిస్తాను, నా బలహీనతలన�
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ల్లో ఆదివారం ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులు బంద్ చేయాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.
భద్రాచల క్షేత్రంలో ఆదివారం జరుగనున్న మహా ఘట్టానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాములోరు సీతమ్మను పరిణయమాడే ఆ శుభ ముహుర్తం వచ్చేసింది. భద్రాచలంలో ఆదివారం ఈ మహాద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ర్టా�
అందరికీ ఆదర్శప్రాయుడు శ్రీరామచంద్రుడు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు.శనివారం శ్రీరామనవమి సందర్భంగా ప్రజలకు ఆయన పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తిశ్రద్ధలతో ఉత్సవాల
శ్రీరామ నవమి వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లుగా రద్దీ కూడళ్లు, భక్తులు బస చేసే ప్రాంతాల్లో తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి పనులు వేగవంత�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా కొనసాగింది. రామాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య పెండ్లితంతు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షామీయాలలో కూ�
Sri Rama Navami | సకలగుణ భూషితుడు రామయ్య.. సంపూర్ణ సౌభాగ్యవతి సీతమ్మ. భారతీయ వైవాహిక వ్యవస్థకు తరగని, చెరగని ఉదాహరణ వీరి దాంపత్యం.అవతార ప్రయోజనం కోసం ఎడబాటుకు గురైనా.. వారి అన్యోన్యతలో తడబాటు కనిపించదు.
ముప్పైమూడు కోట్ల మంది దేవతలు ఉన్న హైందవ ధర్మంలో మరే ఇతర దేవతల కల్యాణానికి దక్కని వైభవం, మహత్తు సీతారాముల కల్యాణానికి దక్కింది. ఏటా సంబురంగా జరుపుకొనే ఈ ఆదర్శ దంపతుల వివాహాన్ని ‘సీతారామ శాంతికల్యాణం’ అని