కేసీఆర్ చలవతోనే దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని, తన సొంతూరు పోతారం చెరువుకు శ్రీరామనవమి రోజన కాల్వల ద్వారా సాగునీళ్లు రావడం చాలా సంతోషంగా ఉందని దుబ్బాక ఎమ్మెల్యే కొ�
జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హనుమాన్, రామాలయాల్లో వేదపండితులు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిపించారు. ముందుగా ఉత్సవ విగ్రహాలను హనుమాన్ దీక్షాపరులు, భక్తులు శోభాయాత్రగా ఆ�
PM Modi | ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్ర మోడీ (Narendra Modi) దేశ ప్రజలకు శ్రీరామనవమి (Sriram Navami) శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీరాముని ఆశీస్సులు దేశ ప్రజలకు అన్ని ప్రయత్నాల్లో మార్గనిర్దేశనం చేస్తూనే ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్
ఉమ్మడి జిల్లాలో నేడు శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయాలను ముస్తాబు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా రఘునాథ ఆలయం, సుభాష్నగర్లోని రామాలయం, కామారెడ్డి పట్టణంలోని రైల్వే
ఈ నెల 6న జరగనున్న శ్రీ రామ నవమి శోభాయాత్ర సజావుగా సాగిపోయేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కోరారు. గురువారం సీతారామ్ బాగ్లోని ద్రౌపది గార్డెన్లో అన్ని శాఖల అధికారుల
ఉగాది ఉషస్సు ఒక్కరోజుకు పరిమితం కాదు! కొత్త ఏడాది రాకతో పలకరించే వసంతం రెండు నెలలు కొనసాగుతుంది. చైత్ర హాసం నెల రోజులు లాస్యం చేస్తుంది. ఈ వసంతంలో చిగురించే ఆధ్యాత్మిక శోభ నవరాత్రులూ భక్తి తరంగాలను ప్రసర�
గత శతాబ్ద కాలంగా రామేశ్వరం వెళ్లే పర్యాటకులను ఆకట్టుకుంటున్న తమిళనాడులోని పాత పంబన్ బ్రిడ్జి స్థానాన్ని కొద్దిరోజుల్లో కొత్త వంతెన ఆక్రమించనుంది. తమిళనాడులోని మండపం ప్రాంతం నుంచి పంబన్ దీవిలోని రా�
భద్రాచలం రామాలయంలో బుధవారం జరిగిన సీతారాముల కల్యాణ వేడుకలో సిరిసిల్ల నేత కళాకారుడు వెల్ది హ రిప్రసాద్ తయారుచేసిన చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బంగారు, వెండి, పట్టు జరీతో నేసిన చీరను ఈవో రమాదేవికి హర�
April Bank Holidays | సోమవారం నుంచి ఏప్రిల్ నెల ప్రారంభం అవుతున్నది. కొత్త ఆర్థిక సంవత్సరం కూడా మొదలవుతున్నది. వివిధ పండుగలు, పర్వదినాలతోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉంటాయి.
సార్వత్రిక ఎన్నికలు సమీస్తున్న వేళ మత ఘర్షణలను బీజేపీ పావుగా ఉపయోగించనున్నదని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్, గుజరాత్లో ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా జరిగిన ఘర్షణలు అందుకు ‘ట్రై
శ్రీరామనవమి ((Sri Rama Navami)) సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ (Sudarshan Pattnaik) శ్రీరాముడి సైకత శిల్పాన్ని రూపొందించారు. ఒడిశాలోని పూరీ (Puri) తీరంలో అయోధ్య ఆలయం (Ayodhya's Ram Temple), చూడచక్కన�
ఆ ఆలయంలో వందల ఏండ్లుగా అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంది. కోరిన కోర్కెలు తీర్చే అంజన్నగా కీర్తికెక్కిన ఆలయానికి 500 ఏండ్ల చరిత్ర ఉన్నది. ఊరంతా ఒక్కటై శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా నిర్వహించడం మరో ప్రత్యేకత. కామారె�