యాదాద్రి, జూలై 10 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో తొలి ఏకాదశి సందడి నెలకొన్నది. ఆదివారం ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని లక్ష పుష్పార్చనను వైభవంగా నిర్వహించారు. ప్�
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సీహెచ్ కొండూర్ గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకొన్నది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, దేవనపల్లి అనిల్కుమార్ దంపతులు సొంత ఖర్చుతో కొండూర్లో నిర్మించిన శ్రీరాజ్యలక్ష
Justice Santhosh reddy | యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంతోష్ రెడ్డి (Santhosh reddy ) దర్శించుకున్నారు. శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వయంభూ
ఇందుగలడందులేడని సందేహము వలదన్నాడు ప్రహ్లాదుడు.. ఈ స్తంభంలో ఉన్నాడా? అని అడిగాడు హిరణ్యకశ్యపుడు. ఉన్నాడని జవాబిచ్చాడు ప్రహ్లాదుడు.. తన భక్తుడి మాటను నిలబెట్టడం కోసం నరసింహ రూపంలో స్తంభం నుంచి ఉద్భవించాడు
దేశంలో వెయ్యేండ్లుగా అలరారుతున్న దేవాలయాల గురించి తెలుసుకొందాం భారతదేశంలో అత్యద్భుత నిర్మాణాలు అంటే.. మొట్టమొదటగా చెప్పుకోవలసింది ఆలయాలే. ఏకశిలలు, గండశిలలను సైతం వెన్నముద్దలుగా మలచి.. ఎలాంటి సాంకేతికత
నరసింహుడు కేవలం అవతారమూర్తి మాత్రమే కాదు. ఆ స్వామి మంత్రమూర్తి. నరసింహుడి పరబ్రహ్మస్వరూపం, తత్త్వం స్వామి నామ మంత్రాన్ని పరిశీలిస్తే అవగతమవుతుంది.ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం
సాలగ్రామ అర్చనకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. దైవానికి ప్రతీకలుగా భావించే సాలగ్రామాలు సహజ సిద్ధంగా ఏర్పడినవి. నేపాల్లో గండకీ నదిలో దొరుకుతాయి. వీటిని విష్ణు సంబంధమైనవిగా భావిస్తారు. వీటిలో నరసింహ సాలగ్రా�
Yadadri | యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ మూడోరోజుకు చేరింది. సంప్రోక్షణలో అతిముఖ్య ఘట్టమైన పంచ కుండాత్మక మహాక్రతువును వేదపండితులు మంగళవారం ప్రారంభించారు. మహాయాగంలో భాగంగా బుధవారం ఉదయం 9 గంటలకు
ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో యాదాద్రి ఆలయాలు, ఆ పరిసర వనాలు రూపుదిద్దుకొంటున్న తీరు గమనిస్తే, దేవదేవుల ఆకాంక్ష సాకారమవుతున్నదేమో అనిపిస్తున్నది. ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తున్నప్పుడు ప్రభావవంతమ
శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్�