Yadadri | యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజుతోపాటు కార్తిక మాసం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు.
Yadadri | యాదగిరిగుట్ట దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొన్నది. కార్తీక మాసం మొదటి ఆదివారం కావడంతో ఆలయ మాడవీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మండపంలో
యాదాద్రిలో కార్తీకమాసం సందడి మొదలైంది. శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు సత్యనారాయణస్వామి వత్రాలు, దీపారాధనలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. 454 మంది దంపతులు వ్రతపూజలో పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట స్వయంభూ నారసింహుడికి నిజాభిషేకం అత్యంత వైభవంగా జరిపారు. ఆదివారం ఉదయం 3.30 నుంచి 4 వరకు అర్చకులు సుప్రభాతాన్ని ఆలపించి స్వామివారిని మేల్కొలిపారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారికి సుప్రభాత సేవ వైభవంగా సాగింది. బుధవా రం తెల్లవారుజామున అర్చకులు సుప్రభాతాన్ని ఆలపించి స్వామివారిని మే ల్కొలిపారు. నిత్య తిరుకల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు.
యాదాద్రి, జూలై 10 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో తొలి ఏకాదశి సందడి నెలకొన్నది. ఆదివారం ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని లక్ష పుష్పార్చనను వైభవంగా నిర్వహించారు. ప్�
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సీహెచ్ కొండూర్ గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకొన్నది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, దేవనపల్లి అనిల్కుమార్ దంపతులు సొంత ఖర్చుతో కొండూర్లో నిర్మించిన శ్రీరాజ్యలక్ష
Justice Santhosh reddy | యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంతోష్ రెడ్డి (Santhosh reddy ) దర్శించుకున్నారు. శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వయంభూ
ఇందుగలడందులేడని సందేహము వలదన్నాడు ప్రహ్లాదుడు.. ఈ స్తంభంలో ఉన్నాడా? అని అడిగాడు హిరణ్యకశ్యపుడు. ఉన్నాడని జవాబిచ్చాడు ప్రహ్లాదుడు.. తన భక్తుడి మాటను నిలబెట్టడం కోసం నరసింహ రూపంలో స్తంభం నుంచి ఉద్భవించాడు
దేశంలో వెయ్యేండ్లుగా అలరారుతున్న దేవాలయాల గురించి తెలుసుకొందాం భారతదేశంలో అత్యద్భుత నిర్మాణాలు అంటే.. మొట్టమొదటగా చెప్పుకోవలసింది ఆలయాలే. ఏకశిలలు, గండశిలలను సైతం వెన్నముద్దలుగా మలచి.. ఎలాంటి సాంకేతికత
నరసింహుడు కేవలం అవతారమూర్తి మాత్రమే కాదు. ఆ స్వామి మంత్రమూర్తి. నరసింహుడి పరబ్రహ్మస్వరూపం, తత్త్వం స్వామి నామ మంత్రాన్ని పరిశీలిస్తే అవగతమవుతుంది.ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం