మండలంలోని శ్రీ లక్ష్మీనరసింహుని దివ్య క్షేత్రం లింబాద్రి గుట్ట బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. బ్రహ్మోత్సవాలను నంబి వం శస్థులు నేటి(గురువారం) నుంచి నిర్వహిం చనున్నారు. వారు మాత్రమే స్వామి వారి నిత్య కైంక�
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ఎట్టకేలకు అనుమతులు లభించాయి. కళాశాలకు లెటర్ ఆఫ్ పర్మిషన్(ఎల్ఓపీ) ఇవ్వాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ)కు కేంద్రం వైద్యారోగ్య శా�
యాదగిరిగుట్ట పట్టణంలోని లక్ష్మీనృసింహ వేద విద్యాలయంలో అష్టమ వార్షిక విద్వత్సమ్మేళనం-2024 ఘనంగా జరిగింది. తెలంగాణ విద్వత్సభ ఆధ్వర్యంలో రాష్ట్ర దేవదాయ, ధర్మదాయ శాఖ సహకారంతో నిర్వహించిన కార్యక్రమం శనివారం
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంతోపాటు పాతగుట్ట పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 20న ప్రారంభమైన నృసింహుడి జయంతి ఉత్సవాలు బుధవారం రాత్రి నృసింహ ఆవిర్భావంతో ముగిశాయి.
బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని స్వయం భూ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో శ్రీ నరసింహ జయంతి సందర్భంగా బుధవారం స్వామి వారి కల్యాణ మహోత్సవం కన్నులపండువగా జరిగింది.
గోవింద నామస్మరణతో కోటంచ మార్మోగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తజనం పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడింది. కోరిన కోర్కెలు నెరవే
మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతరకు భక్తులు పోటెత్తారు. హోలీ వేడుకల అనంతరం స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు ఎడ్లబండ్లు, ప్రైవేట్ వాహనాల్లో తరలివచ్చారు. ఒంటె, ఏనుగు, గుర్రం, మేక తదితర ప
కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి జాతర సోమవారం వైభవంగా ప్రారంభమైంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి పెద్ద రథంపై స్వామి వారిని ఆలయ మాడవీధుల గుం�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా అలంకార సేవలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం నిత్య పూజల అనంతరం స్వామివారిని శ్రీమన్నారాయణుడి పూర్వఅవతారమైన శ్రీకృష్ణావతారం(మురళీకృష్ణ�
ఉదయం వటపత్రశాయిగా, రాత్రి హంస వాహన సేవలో లక్ష్మీ నరసింహ స్వామి మహాద్భుత దర్శనభాగ్యం భక్తులకు కలిగింది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నాలుగు రోజులుగా ఏకకుండాత్మక, నావాహ్నిక, �
యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నేడు ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు రుత్వికులు, పారాయణదారులు, వేద పండితులు, పురోహితులు, ఆలయ అధికారులు కలిసి స్వయంభూ పంచ నారసింహ స�
పంచనారసింహుడి క్షేత్రంలో భక్తుల కోలాహలం నెలకొన్నది. ఆదివారం సెలవుదినం కావడంతో స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.