నాలుగు ఐటీడీఏల పరిధిలో జోనల్ స్థాయిలో ఎంపికైన క్రీడాకారులకు వచ్చే నెల 4 నుంచి 6వ తేదీ వరకు కిన్నెరసాని క్రీడా పాఠశాలలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను విజయవంతం చేయాలని ఐటీడీఏ పీవో ప్రతీక్
జిల్లా కేంద్రంలోని బాలికల గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్న అండర్-14 రాష్ట్రస్థాయి బాల బాలికల ఖోఖో పోటీలు శుక్రవారం ముగిశాయి. అథ్లెటిక్స్ అసోసియేషన్స్ జిల్లా అధ్యక్షుడు కొట్నాక విజ�
సూర్యాపేటకు నిధుల వరద పారుతున్నది. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 20న సూర్యాపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలప్రారంభోత్సవసందర్భంగా
ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రంగాలతోపాటు క్రీడా రంగం తీవ్ర వెనుకుబాటుకు గురైందని, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మఖ్యమంత్రి కేసీఆర్ క్రీడలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మ
Minister Jagadish Reddy | భారత క్రీడా నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత మేజర్ ధ్యాన్ చంద్ దే అని మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy) పేర్కొన్నారు. సూర్యాపేటలోని ఎస్వీ డిగ్రీ కళాశాల ఆడిటోరయంలో జాతీయ క్రీడా దినోత్సవ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గిరిజన గ్రామాలకు కనీసం రోడ్డు సౌకర్యం కూడా ఉండేది కాదు. వాగులు, వంకలు ఉండడంతో బడికి వెళ్లని పిల్లలు చాలా మందే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి గిరిజన బిడ్డలకు అన్ని సౌకర్యాలు కల్ప�
రాష్ట్రంలో మూడు ప్రాంతీయ క్రీడా పాఠశాలలు ఉన్నాయి. మేడ్చల్ జిల్లా హకీంపేట, క రీంనగర్, ఆదిలాబాద్లో స్పోర్ట్స్ స్కూళ్లు ఉ న్నాయి. 2023-24 విద్యాసంవత్సరానికి నా లుగు, ఐదో తరగతిలో ప్రవేశాలకు ఎంపిక తేదీలను అధిక