MLA Thalasani | నిత్యం పని ఒత్తిడితో ఉండేవారికి కేవలం ఆధ్యాత్మిక చింతన(Spirituality) ద్వారానే ప్రశాంతత లభిస్తుందని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Thalasani) అన్నారు.
చాలామంది ప్రపంచం మారాలని కోరుకుంటుంటారు. కానీ, వారు మారితే ప్రపంచం మారుతుందనే సత్యాన్ని గుర్తించరు. వ్యక్తి మార్పు సమష్టిని మారుస్తుంది. వ్యక్తి ఆలోచనా విధానం, వైఖరి, ప్రవర్తన, భావ వ్యక్తీకరణలు, ఇతరులతో స
‘వేదాల్లో అన్నీ ఉన్నాయట!’ అని వెక్కిరించారు కొందరు. ‘వేదంలో ఏమీ లేవ’ని చప్పరించారు ఇంకొందరు. వేదాల్లో ఎన్నో ఉన్నాయి. చాలా కచ్చితంగా ఉన్నాయి. స్పష్టంగా ఉన్నాయి. అవి సర్వకాలీనమైనవి.
ఆధ్యాత్మికతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి అన్నారు.
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనను అలవర్చుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
కార్తీక మాసం మొదలు మకర సంక్రాంతి వరకు అయ్యప్ప దీక్షల కోలాహలం కనిపిస్తుంది. ఎంతో పవిత్రత, నిష్టతో 41 రోజుల పాటు కఠిన దీక్ష సాగించిన స్వాములు ఇరుముడి ధరించి శబరిమల వెళ్లి అయ్యప్పను దర్శించుకుంటారు.
మన లక్ష్యం ఏమిటి? అన్న ప్రశ్నకు ఒక్కొక్కరూ ఒక్కోరకమైన సమాధానం చెప్తుంటారు. ఈ ప్రపంచం మాయ అని భావించేవాళ్లు, మనం ఎక్కడినుంచి వచ్చామో అక్కడికే చేరుతామనుకుంటారు. మనం శూన్యం (ఏమీలేని వస్తువు) నుంచి వచ్చాం కాబ
మల్లాపూర్, మార్చి 18: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి ప్రబోధించారు. పవిత్రమైన గోదావరి నది తీరం ఒడ్డున నెలకొల్పిన శ్రీ విశ్వేశ్వర మహపీఠం భవిష్యత్తులో
హిందువుల పండుగలన్నీ ప్రకృతి చైతన్యంతో పరమాత్మ నిరూపణతో ముడిపడి ఉన్నవే. శిశిర రుతువు, మాఘమాసంలో వచ్చే పర్వదినాల్లో శ్రేష్ఠమైనది వసంత పంచమి. శిశిరం ఆకురాలే కాలం. అంటే పండిన ఆకుల్ని (పాతదనాన్ని) రాల్చుకొని �
మన అనుభవాలన్నీ సుఖ, దుఃఖాల మధ్యే ఉన్నాయి. ప్రకృతితో ఏర్పడ్డ అనుకూల సంబంధాన్ని సుఖమని, ప్రతికూలమైతే దుఃఖం అని అంటున్నాం. రెండిటినీ సమంగా స్వీకరించేలా మనసును సిద్ధం చేయటమే ఆధ్యాత్మికత. ప్రకృతిలో మార్పు సహ�
పూడూరు : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవరుచుకోవాలని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పేర్కొన్నారు. పూడూరు మండలం పెద్ద ఉమ్మెంతాల్ గ్రామంలో జరిగిన తిరుమలనాథస్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఎమ్మెల్యే మహేశ్�