పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్లు చేస్తున్నాడు. అందులో ప్రభాస్ 25వ సినిమా ఒకటి.ఈ చిత్రాన్ని అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రాధే శ్యామ్ చిత్రం విడుదలకి సిద్ధంగా ఉండగా, సలార్, ఆదిపురుష్ చిత్రాలు సెట్స్పై ఉన్నాయి. నాగ్ అశ్విన్ చిత్రం నవంబర్ నుండి ప్రారంభం కాను�
సినిమా ఇండస్ట్రీలో ఒకరి కోసం రాసుకున్న కథలు మరొకరి దగ్గరకు వెళ్లడం కామన్. గతంలో చాలా మంది హీరోల విషయంలో ఇలానే జరిగింది. ఇప్పుడు మహేష్ కోసం రాసుకున్న కథ ప్రభాస్ దగ్గరకు వెళ్లిందనే వ�
Prabhas 25 | Spirit | ప్రభాస్ ఇప్పుడు తెలుగు హీరో కాదు.. పాన్ ఇండియన్ స్టార్. అందుకే ఈయన ఏం చేసినా కూడా అందరి కళ్లు దానిపైనే ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఈయన తీసుకుంటున్న నిర్ణయాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్న�
బాహుబలి తర్వాత తన స్థాయిని మరింత పెంచుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.ఇప్పటికే జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధే శ్యామ్ అనే
నట్టి కరుణ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం డీఎస్జే(దయ్యంతో సహజీవనం). నట్టికుమార్ దర్శకత్వంలో క్రాంతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమాలోని ‘మేఘాలలో హరివిల్లులా’ అనే గీతా�