Tholi Ekadashi | ప్రకృతికి, మానసిక ప్రశాంతతకు నిలయమైన బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
Tholi Ekadashi | ఆదివారం గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలోని శ్రీదేవి భూదేవి మేత కల్యాణ రామచంద్రస్వామి దేవాలయంలో తొలి ఏకాదశి పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు సామూహికంగా లక్ష తులసి దళాలతో అర్చనలు చేశారు. అ�
Rains | కొంత మంది బోరు, బావులు ఉన్న రైతులు స్పింక్లర్లు, డ్రిప్ పైపులతో నేలను తడుపుతున్నారు. విత్తనాలు మొలకెత్తేందుకు నానా తంటాలు పడుతున్నారు. చాలా మంది రైతులు ముందస్తు వర్షాలు కురువడంతో సాగుకు భూములను చదున�
Jupally krishna rao | రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పెద్ద కొత్తపల్లి మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు న
Mahashivaratri | కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని పాప హరేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు.
Pochamma festival | బీర్కూరు మండలంలోని చించెల్లి గ్రామంలో శుక్రవారం బారెడి పోచమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా మహిళలు ఇంటింటా బోనాలతో ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు.
హైదరాబాద్ సీపీగా మళ్లీ వస్తానని అనుకోలేదని, ఆ గణనాథుడి అనుగ్రహంతోనే తిరిగి హైదరాబాద్ సీపీగా వచ్చానని.. గణేశ్ చతుర్థి రోజు హైదరాబాద్ సీపీగా నియామకం జరగడం సంతోషగా ఉందని సీపీ సీవీ ఆనంద్ వ్యాఖ్యానించా�
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల 22న రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
Srisailam | మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రంలో పంచాహ్నిక దీక్షతోపాటు ఏడు రోజుల పాటు సాగే మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు మంగళవారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామ
Minister Damodara | సంగారెడ్డి జిల్లాలోని ఝరాసంఘం మండలం బర్దిపూర్(Bardipur) గ్రామంలోని శ్రీ దత్తగిరి ఆశ్రమంలో నిర్వహించిన దత్తాత్రేయ జయంతి ఉత్సవాల్లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా(Minister Damodara Narsimha) పాల్గొన్నారు.
వేములవాడ రాజన్న క్షేత్రా న్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని వేములవాడ ఎమ్మె ల్యే చెన్నమనేని రమేశ్బాబు అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భా గంగా రాజన్న ఆలయంలో బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవం నిర్వహిం�
మహబూబాబాద్లోని అయ్యప్పస్వామి ఆలయంలో మంగళవారం రాత్రి ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలోని పలు మండలాలకు చెందిన అయ్యప్ప స్వాములు ఆలయానికి వచ్చి పూజలు చేశార
మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయంలో మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో బుధవారం దసరా ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని మెస్రం వంశీయులు నాగోబా ఆలయానికి తరలివచ్చారు. దసరా పండుగ పూజలపై మెస్రం వంశీయుల �
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉగాది పండుగను నియోజకర్గ వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మేడ్చల్, ఘట్కేసర్, శామీర్పేట, మూడుచింతలపల్లి, కీసర మండలాలతో పాటు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని ప్రజలు ఉ�