శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉగాది పండుగను నియోజకర్గ వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మేడ్చల్, ఘట్కేసర్, శామీర్పేట, మూడుచింతలపల్లి, కీసర మండలాలతో పాటు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని ప్రజలు ఉ�
మేడారం : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మేడారం సమ్మక్క – సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. అంతకు ముందు హైదరాబాద్ నుంచి మేడారం చేరుకున్నారు. నిలువెత్తు బంగారం సమర్పించి, అమ్మవార్లను దర్శించ