మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయంలో మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో బుధవారం దసరా ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని మెస్రం వంశీయులు నాగోబా ఆలయానికి తరలివచ్చారు. దసరా పండుగ పూజలపై మెస్రం వంశీయుల �
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉగాది పండుగను నియోజకర్గ వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మేడ్చల్, ఘట్కేసర్, శామీర్పేట, మూడుచింతలపల్లి, కీసర మండలాలతో పాటు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని ప్రజలు ఉ�
మేడారం : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మేడారం సమ్మక్క – సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. అంతకు ముందు హైదరాబాద్ నుంచి మేడారం చేరుకున్నారు. నిలువెత్తు బంగారం సమర్పించి, అమ్మవార్లను దర్శించ