ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘సర్' ప్రక్రియపై రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసమే ఎన్నికల సంఘం ‘సర్'ను చేపడుతున్నదని, భారీ సంఖ్యలో ఓట్లను తొ
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా తప్పుడు సమాచారం లేదా నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) కార్యాలయ వర్గాలు హెచ్చరిస
ఓటరు జాబితా సవరణలో తప్పులను సరిచేయడంతో పాటు, బోగస్ ఓట్ల ఏరివేత కోసం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కానీ ఓటర్లు, అనామలిస్ ఓటర్లకు నోటీసులు జారీ చేసే ప్రక్రియ మొ�
ప్రత్యేక సమగ్ర ఓటర్ సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని ఎమ్మెల్యే కాలనీలో స్వచ్ఛంద సంస్థ కార్యాలయానికి చెందిన ఇంట్లో 44 ఓట్లు ఉన్న విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘం విచారణకు ఆదే�
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ఓటరు ముసాయిదా జాబితాను ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఇందులో భారీగా ఓట్లు తీసి వేశారు. చనిపోయిన, వలస వెళ్లిన, డబుల్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లను ఏరి వేశారు. ఉమ్మడి జిల్లా �
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) చివరి దశకు చేరుకుంది. జూన్ 25న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమంలో కీలక ఘట్టానికి భారత ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్-2026)లో భాగంగా రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. సోమవారం ఉమ్మడి జిల్లాకు చెందిన హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్�
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-ఎస్ఐఆర్)లో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల స్వీకరణ, కరెక్షన్, డిజిటలైజేషన్ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. నిర్మల�
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) తుది దశకు చేరుకుంది. ఇప్పటికే రెండు దఫాలుగా సర్ తేదీలు పొడిగించగా, సోమవారంతో ఓట్లర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ముగియనుంది. దీంతో ఎంత మం�
రాజధాని హైదరాబాద్ పరిధిలోని మూడు జిల్లాల (హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మలాజిగిరి) పరిధిలోని 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పారదర్శకమైన, పకా ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల యంత్రాంగం చేపట్టిన ఓటరు జాబి�
కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు అనుసరిస్తూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ చేశామని ఇన్చార్జి కలెక్టర్�
ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమానికి ఆగస్టు 10 వరకు గడువు పొడిగించిన నేపథ్యంలో లభించిన అదనపు సమయాన్ని పూర్తిగా నాణ్యత పెంపునకు వినియోగించాలని భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్కుమ�
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియ నగరలో మరింత వెనుకబడిపోతున్నది. గడువు సమీస్తున్నా ఇప్పటి వరకు బీఎల్వోల వద్దకు ఎన్యుమరేషన్ ఫారాలు 60 శాతం కూడా చేరలేదు. అన్ని జిల్లాల్లో బీఎల్వోలు ఇంటింటికీ
కేంద్ర ప్రభుత్వ ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇం టెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త పూర్తి అవగాహన కలిగి ఉండాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్న