కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై ఖమ్మం జిల్లా ఓటర్లు కుస్తీ పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా గణన పత్రాలు పూరించే అంశం ఓటర్లను చాలావరకూ అయోమ యానికి గురిచేస్�
ప్రతి ఒక్కరూ నా ఓటు.. నా హక్కు భావనతో సర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) కార్య
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్) కార్యక్రమం గందరగోళంగా మారింది. ఓటర్ జాబితాల ప్రక్షాళన కోసం చేపట్టిన ఈ ప్రక్రియ కాస్త అనేక సందేహాలకు, అంతులేని ప్రశ్నలకు, అంతకు మించి
కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేయాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్
కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)తో ఓటర్ల జాబితాలో ఉండే తప్పిదాలు ఈసారి సక్కబడతాయా అనే సందేహం ఓటర్లలో నెలకొంది. ఇప్పటివరకు ఉన్న ఓటర్ల జాబితాలో పేరు, ఫొ
సిద్దిపేట నియోజకవర్గం అన్నింటిలో ఆదర్శంగా నిలిచిందని, అదే స్థాయిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో (ఎస్ఐఆర్) ముందుండాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. గురువారం
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై మీడియా ద్వారా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. ఖమ్మం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో అదనపు కలెక్టర్ డాక్టర్
ఓటర్ల జాబితా ప్రక్షాళనకు కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్ప�
బూత్ లెవల్ అధికారులు నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ టీఎస్ దివాకర అన్నారు. ఆదివారం ఖమ్మం నగరం పాండురంగాపురంలో జరుగుతున్న ఎస్ఐఆ
ఓటరు జాబితా వివరాలను సమగ్రంగా పరిశీలించాలని కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. జాలిముడి గ్రామంలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియను కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశా
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-ఎస్ఐఆర్) ప్రక్రియను పకాగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. బుధవారం ఆదిలాబాద్ క�
తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరిట బీఆర్ఎస్ ఓట్ల తొలగించే ప్రమాదముందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఎల్వోలు, ఓటర్లు అప్రమత్తంగా ఉండాలన�