కొలిచిన వారికి కొంగు బంగారమై, పిలిచిన వారికి చల్లని దైవంగా, అనారోగ్యాలను పారదోలి ఆయురారోగ్యాలు ప్రసాదించే స్వామిగా చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ప్రసిద్ధికెక్కాడు. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 2
సనత్నగర్ నుంచి శంకర్పల్లికి రూట్ నంబర్ 505తో ప్రత్యేక బస్సులు నడుపనున్నది గ్రేటర్ ఆర్టీసీ. ఉదయం 5 నుంచి సాయంత్రం 5.45 గంటల వరకు మొత్తం 12 ట్రిప్పులతో ఈ మార్గంలో బస్సులు నడుస్తాయని అధికారులు తెలిపారు.
మాఘమ అమావాస్య.. అందరిలో ఆధ్యాత్మిక చింతన కలిగించే రోజు. అందరి మనసులను భక్తి సాగరంలో ముంచెత్తే వేడుక. మాఘ మాసంలో బహుళ అమావాస్య అందరినీ దైవ సన్నిధికి నడిపిస్తూ మోక్ష ప్రాప్తి కోసం ఆలోచింపజేస్తుంది.
ఆర్టీసీ గ్రేట ర్ జోన్ అధికారులు ఆదాయం వచ్చే మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఐటీ సంస్థలు బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు చాలా మంది ఉద్యోగులు తమ సొంత వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారు. ఈ క్రమంలో క�
ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికారులు ఆదాయం వచ్చే మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఐటీ సంస్థలు బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు చాలా మంది ఉద్యోగులు తమ సొంత వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారు.
TSRTC | సంక్రాంతి పండుగకు బస్సు ఛార్జీల్లో ఎలాంటి పెంపు ఉండదని, సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనార్
సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం టీఎస్ఆర్టీసీ సన్నాహాలు చేస్తున్నది. పండుగను పురస్కరించుకుని 4,233 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది.
కార్తిక మాసంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. టూర్ ప్యాకేజీలో భాగంగా ఆలయాల దర్శనం నిమిత్తం ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్న�
దసరా పండగ సందర్భంగా ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడపడంపై దృష్టి సారించింది. ఈనెల 24 నుంచి వచ్చే నెల 7 వరకు దసరా స్పెషల్ బస్సులను నడుపాలని ఆర్టీసీ అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆర్టీసీ �