ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ బుధవారం విచారించనున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినవెంటనే పార
తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు ఉన్నతమైనవని, భారత్-జపాన్ల మధ్య మొదటి నుంచీ చారిత్రక స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్లు పే�
బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిపై స్పీకర్ నిర్ణయం చట్టసభ గౌరవాన్ని దిగజార్చిందని ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు.
‘నా నియోజకవర్గంలో డబుల్ బె డ్రూం ఇండ్ల పనులు 90% పూర్తయ్యా యి. మిగిలినవి పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించండి’ అని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి సూచించారు.
తెలంగాణలో అసెంబ్లీ జరిగే పద్ధతి గందరగోళంగా ఉందని, స్పీకర్ వైఖరి బాగాలేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ శుక్రవారం ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు.