పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్రెడ్డి, అరికెపూడి గాంధీ తాము కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయంలో కప్పదాటు సమాధానాలు ఇచ్చి కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్ ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీలో చేరారని, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్రెడ్డి, కేపీ వివేకాన�
బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి, పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో చేరిన పది మంది ఎమ్మెల్యేల విషయంలో తదుపరి చర్యలు ఏం తీసుకోవాలనే అంశంపై అసెంబ్లీ స్పీకర్ చర్చలు మొదలు పెట్టారు.
Telangana Assembly | అసెంబ్లీ సమావేశాలు (Assembly Session) రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం 9 గంటలకు సభను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు.
రాజకీయాలను పక్కపెట్టి వరదల గురించి సభలో చర్చిద్దామన్న మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు చేసిన సూచనను అధికార పార్టీ సభ్యులు తిరస్కరించడంతో బీఏసీ (శాసనసభ వ్యవహారాల కమిటీ) సమావేశాన్ని బీఆర్ఎస్�