తెలంగాణలో విద్వేషపూరిత ప్రసంగాలు, విద్వేషపూరిత నేరాల నివారణకు ఉద్దేశించిన బిల్లు-2026పై ఏర్పాటుచేసిన శాసనసభ సెలెక్షన్ కమిటీ తొలి సమావేశం శనివారం శాసనసభా భవనంలోని స్పీకర్ చాంబర్లో జరిగింది.
శాసనసభ ప్రాంగణంలో ప్రభుత్వ విప్లకు కేటాయించిన నూతన చాంబర్లను సోమవారం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మంత్రులు శ్రీధర
Assembly Committees : రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ కమిటీ(Assembly Committees)లను ఏర్పాటు చేసింది. సెలెక్ట్ కమిటీ చైర్మన్గా రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యవహరించనున్నారు
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్పోర్ట్స్ కల్చరల్ మీట్-2026 శనివారం ఎల్బీ స్టేడియంలో ప్రారంభమైంది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్లతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ర�
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ బుధవారం విచారించనున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినవెంటనే పార
తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు ఉన్నతమైనవని, భారత్-జపాన్ల మధ్య మొదటి నుంచీ చారిత్రక స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్లు పే�