Telangana Assembly | అసెంబ్లీ సమావేశాలు (Assembly Session) రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం 9 గంటలకు సభను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు.
రాజకీయాలను పక్కపెట్టి వరదల గురించి సభలో చర్చిద్దామన్న మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు చేసిన సూచనను అధికార పార్టీ సభ్యులు తిరస్కరించడంతో బీఏసీ (శాసనసభ వ్యవహారాల కమిటీ) సమావేశాన్ని బీఆర్ఎస్�
Telangana Assembly | రేపటి నుండి ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాల నేపధ్యంలో నిర్వాహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై స్పీకర్ ఛాంబర్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముందస్తు సమావేశం నిర్వహిం
భారత దేశ సెంట్రల్ లేజిస్లేటివ్ అసెంబ్లీకి స్పీకర్గా ఎన్నికైన తొలి భారతీయుడు దివంగత విఠల్భాయ్ పటేల్ ఘనమైన వారసత్వాన్ని, విలువలను నేటితరం శాసన సభాపతులు కొనసాగించాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ�
మంత్రివర్గ విస్తరణ దరిమిలా కాంగ్రెస్లో లేఖల యుద్ధం కొనసాగుతున్నది. తమకంటే తమకు పదవి ఇవ్వాలంటూ అధికార పార్టీ నేతలు పోటాపోటీగా అధిష్ఠానానికి లేఖాస్ర్తాలు సంధిస్తున్నారు.
గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా 4వ కియో జాతీయ కరాటే చాంపియన్షిప్ హోరాహోరీగా సాగుతున్నది. దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి ప్లేయర్లు వేర్వేరు విభాగాల్లో తమ అద్భుత ప్రదర్శనను కనబరుస్తున్నారు.
ఈ నెల 12న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు గురువారం ముగిశాయి. మొత్తం 11 రోజుల్లో.. 97.32 గంటలపాటు సమావేశాలు కొనసాగాయని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ప్రకటించారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ సోమవారం సభలో తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు బాధించాయని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత సభలో తనను ఉద్
అసెంబ్లీ సమావేశాల్లో నిర్వహించే ప్రశ్నోత్తరాలను ఇప్పటికే మూడుసార్లు రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా తొమ్మిదో రోజు నాలుగోసారి రద్దు చేసింది. దీంతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తంచేసింది.
తన సస్పెన్షన్కు సంబంధించిన అధికారిక బులెటిన్ను విడుదల చేయాలని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ను కోరారు. అధికార పార్టీ చెప్పడంతో శాసనసభ సమావేశాల నుంచి తనను సస్పెండ్ చేశారన�