SP Uday Kumar Reddy | ఈ రోజుల్లో ప్రతి మనిషికి మంచి ఆరోగ్యం కావాలని, అందుకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని మెదక్ ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి(SP Uday Kumar Reddy )అన్నారు.
మంత్రాలతో సమస్యలు పరిష్కరిస్తానని నమ్మించి మహిళలకు మత్తు మందు ఇచ్చి శారీరకంగా వాడుకుని వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న దొంగ జ్యోతిష్యుడిని మెదక్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ జిల్ల�
మెదక్ జిల్లాలో 20 23-24 సంవత్సరంలో 4871 కేసులు నమోదయ్యాయని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి వెల్లడించారు. గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీసు వార్షిక నివేదిక-2024ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుత�
నిషేధిత గంజాయిని నిల్వ ఉంచి, విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు మెదక్ ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి తెలిపారు. తూప్రాన్ పోలీస్స్టేషన్లో ఆయన బుధవారం విలేకరులతో వివరా
క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని గెలుపోటములు సహజమని ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో సోమవారం నిర్వహించిన ఆదిలాబాద్ జిల్లా స్థాయి �
ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు.
భారీ వర్షాల దృష్ట్యా అన్ని పోలీస్స్టేషన్ల సిబ్బంది 24 గంటలు స్పందించేలా అందుబాటులో ఉండాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. స్థానిక పోలీస్ హెడ్క్వార్టర్స్ సమావేశ మందిరంలో శుక్రవ�
ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉన్నతమైన సేవలు అందించాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు కేటాయించబడిన 26 మంది ఎస్ఐలలో 15 మంది బుధవారం ఎస్పీని మర్యాదపూర్వకం�
నిషేధిత సరకులు, మద్యం లాంటివి అక్రమ రవాణా జరగకుండా సరిహద్దు చెక్పోస్టు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి ఆదేశించారు. ఎస్పీ సోమవారం తలమడుగు పోలీస్ స్టేషన్, తెలంగాణ రా
ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం నిర్వహించిన కానిస్టేబుల్ తుది రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పట్ణణంలోని 12 కేంద్రాల్లో 4,820 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా.. 4,768 మంది హాజరయ్యారు. 52 మంది గైర్హాజరయ
పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు గ్రామాలు తిరుగుతూ ప్రజలతో సత్సంబంధాలు ఏర్పర్చుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్కుమార్రెడ్డి సూచించారు. బోథ్లోని పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని శనివారం తనిఖీ చేశారు.
కంటైనర్ ను దొంగతం చేసి, డ్రైవర్ను కత్తులతో గాయపర్చిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా ను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్లో జిల్లా ఎస్పీ డీ�
జిల్లాకేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో మంగళవారం ఐదోరోజు ఏజెన్సీ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించినట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు.