రెండు తెలుగు రాష్ట్రాల్లో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్గా మారిన మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర నేరస్థుడు భూష్మి శ్రీకాంత్ అలియాస్ అమ్మిరాజు రూపొందించిన
నల్లగొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు.
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యత
నల్లగొండ పట్టణ శివారు సాగర్ రోడ్డులోని తెలంగాణ కాలనీలో సంచలం సృష్టించిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్యలు వ్యక్తిగత కక్షలు, డబ్బు, బంగారు ఆభరణాల కోసమే మృతురాలి అక్క అల్లుడు ఒక్కడే చేశాడని,
నల్లగొండ పట్టణ శివారు సాగర్రోడ్డులోని తెలంగాణకాలనీలో సంచలనం సృష్టించిన నాలుగు హత్యలు ఒక్కడే చేశాడని ఎస్పీ శరత్ చంద్రపవార్ తెలిపారు. నిందితుడితోపాటు సహకరించిన భార్య, స్నేహితుడు, బంగారు వ్యాపారిని అ�
‘కృష్ణానది పరీవాహకం లో చేపల వ్యాపారం కోసం ఇతర ప్రాం తాల నుంచి వ్యక్తులను అక్రమ రవాణా చేస్తున్న ఎనిమిది మందితో కూడిన ముఠా ను అరెస్టు చేశాం. వెట్టిచాకిరీ చేస్తున్న 36 మందికి విముక్తి కల్పించి వెంటనే వారి సొ�
రైతు మహాధర్నాను కుట్రతోనే కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారని, మొదటగా అనుమతి ఇస్తామన్న పోలీసులు తర్వాత ఇవ్వకుండా చేశారని, పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారని నల్లగొండ మాజీ ఎమ్మె
తొమ్మిది రాత్రులు పూజలందుకున్న గణనాథుడికి జిల్లా ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జన శోభాయాత్ర కనుల పండువగా సాగింది.
వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. నల్లగొండ జిల్లా కేంద్ర సమీపంలోని వల్లభరావు చెరువును ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి ఆయన సందర్శించారు.
మత్తు పదార్థాల వాడకం, నియంత్రణకు నేటి నుంచి ఈ నెల 14వరకు నిర్వహించనున్న మిషన్ పరివర్తన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ నారాయణ రెడ్డి ఆయా శాఖల అధికారులకు సూచించారు.
సమాజాన్ని పట్టిపీడిస్తూ యువత జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్ నిర్మూలనపై నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ యుద్ధం ప్రకటించింది. ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో ఆపరేషన్(మిషన్) పరివర్తన్ పేరుతో ప్రత్
నిరాదరణకు గురైన, తప్పిపోయిన, వెట్టి చాకిరీకి గురవుతున్న బాలబాలికలను గుర్తించి వారిని సంరక్షించడం కోసం ప్రతి సంవత్సరం జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముసాన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్ల�