సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ సూచించారు. శనివారం అమీన్పూర్ మున్సిపాలిటీలోని బాలాజీ ఫంక్షన్హాల్లో సైబర్ నేరాలపై పోలీసులు ప్రజలకు, విద్యార్�
నిషేధిత ఆల్ఫాజోలం డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను సంగారెడ్డి జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. శనివారం సంగారెడ్డిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియాకు ఎస్పీ చెన్నూరి రూపేశ్ వివరాలు వెల్ల
శారీరకరంగా, మానసికంగా ఫిట్గా ఉన్నప్పుడే ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకోగలమని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ హైదరాబాద్లో ఆదివారం ఉదయం హాఫ్ మారథాన్ 2024ను �
సంగారెడ్డి జిల్లాలో గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోఫుతున్నట్టు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ చెప్పారు. గురువారం జిల్లాలో స్వాధీ నం చేసుకున్న 40 కిలోల ఎండు గంజాయి, 50 గ్రాములు హాష్ ఆయిల్ వివరాలను �
ప్రాణాలు పోయినా సరే ఫార్మాసిటీకి భూములు ఇచ్చేది లేదని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం వడ్డి, డప్పూర్, మల్గి గ్రామాలకు చెందిన రైతులు స్పష్టం చేశారు. ఎస్పీ చెన్నూరి రూపేశ్ ఆదేశాల మేరకు జహీరాబాద్ డీ
సమాజంలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాల అదుపునకు బ్యాంకర్ల సహకరం ఎంతో అవసరమని, గుర్తుతెలియని వ్యక్తులకు బ్యాంకు ఖాతాలు ఇవ్వొదని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ బ్యాంకర్లకు సూచించారు.
నిషేధిత మాదక ద్రవ్యాలను తయారుచేసి తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలన్న దురుద్దేశంతో అక్రమార్కులు డ్రగ్స్ తయారీకి పాలు పడుతున్నారు. పగలంతా జల్సాలు చేస్తూ రాత్రివేళలో డ్రగ్స్ తయారు చేస్తున్నారు. నిషేధ�
దేశవ్యాప్తంగా జూలై ఒకటి నుంచి అమలుకానున్న నూతన చట్టాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేశ్ అన్నారు. గురువారం పోలీ సు కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను ప్రారంభించి అవగా�
ఫిలిప్పీన్స్ దేశానికి వెళ్లి ఆరేండ్లుగా ఆచూకీ తెలియని అరుణ్రెడ్డి జాడను సంగారెడ్డి జిల్లా పోలీసులు కనుగొన్నారు. జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ ప్రత్యేక చొరవతో మిస్సింగ్ పర్సన్ అరుణ్రెడ్డి కేసును
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామశివారులో సర్వేనంబర్ 174/28 స్థలంలోని కోళ్లఫారంలో గుట్టుచప్పుడు కాకుండా తయారుచేస్తున్న ఆల్పాజోలాన్ని టీజీ న్యాబ్ అధికారులు, పోలీసులు పట్టుకున్నారు. పట�
భూ తగాదాల్లో యజమానులను బెదిరించి భూ ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేశ్ అన్నారు. బుధవారం మునిపల్లి మండలం ఖమ్మంపల్లి శివారులో భూ యజమానిని బెదిరించిన పదిమందిన�
జిల్లాలో ప్రజలకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు పోలీసు యంత్రాంగం పని చేస్తున్నదని, అందుకోసమే మై ఆటో ఈజ్ సేఫ్ కార్యక్రమాన్ని ప్రారంభించామని ఎస్పీ చెన్నూరి రూపేశ్ అన్నారు.
సంఘ సంస్కర్త, తొలి ఉపప్రధానిగా చరిత్రలో నిలిచిన బాబూ జగ్జీవన్రామ్ దేశ స్వాతంత్య్రం కోసం అలుపెరుగని పోరాటం చేశాడని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు పేర్కొన్నారు. శుక్రవారం బాబూ జగ్జీవన్రామ్ జయంతి సంద�