అక్రమంగా రవాణా చేస్తున్న సుమారు రూ. కోటి విలువ గల 190 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని రెండు కార్లు సీజ్ చేసి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేశ్ తెలిపారు. ఇందుకు �
సమాజంలో ప్రజలకు పోలీసు యంత్రాంగంపై ఉన్న అపోహలను తొలగించి పోలీసుశాఖ ప్రతిష్టను పెంచే బాధ్యత పోలీసులపై ఉందని సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేశ్ అన్నారు. గురువారం కొండాపూర్ మండలం మల్కాపూర్లోని ఓ ఫంక్షన�
సమాజంలో పలు రకాల కేసుల్లో నేరం చేసిన వారికి శిక్ష పడితేనే నేరాలు తగ్గుతాయని, ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెరుగుతుందని, పెండింగ్ కేసుల పరిష్కారం త్వరగా పూర్తిచేయాలని ఎస్పీ చెన్నూరి రూపేశ్ అన్నారు. బుధవా�
Sangareddy | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి వస్తున్న వాహనాలతో పాటు మనషుల కదలికలపై పోలీసులు నిఘా పెంచారు. ఈ నేపథ్యంలో తెలంగాణ - కర్ణాటక సరిహద్దుల్లో 9 అంతర�
ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శరత్ అన్నారు. వివిధ పార్టీల ప్రతినిధులు, రిటర్నింగ్ అధికారుల సమక్షంలో ఈవీఎం, వీవీప్యాట్ల ర్యాండమైజేషన్ చేపట�