ఈసారి తొలకరి ముందుగానే ప్రారంభమైనట్లు వాతావరణంలో మార్పులు కనిపించినప్పటికీ రైతులకు నిరాశే ఎదురైంది. వర్షాకాలం ప్రారంభం కంటే ముందే మేలో వర్షాలు కురవడంతో పాటు వర్షాకాలం ప్రారంభ దశలో వర్షం కురిసి మురిపి�
కేంద్ర ప్రభుత్వం పండుగల వేళ ప్రజలకు భారీ షాక్ ఇచ్చింది. వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని 20 శాతం వరకు పెంచేసింది. దీంతో సన్ఫ్లవర్, సోయాబీన్, రిఫైన్డ్ పామాయిల్పై ఇంపోర్ట్ టాక్స్ 12.5 శాతం నుంచి 32.5 శాతానిక�
రైతులు పండించిన ప్రతి పంటను కేసీఆర్ ప్రభుత్వం కొనుగోలు చేసిందని, అదే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనాలని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ డిమాండ్ చేశారు.
వానాకాలం పంటల సాగు విషయంలో రైతులు తొందర పడొద్దని ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి డీ పుల్లయ్య సూచించారు. పత్తి, సోయాబీన్, కంది తదితర పంటలు వేసుకోవడానికి ఇంకా సమయం ఉందని, రెండు, మూడ్రోజుల్లో వర్షాలు పడే �