వివిధ ఉత్పత్తులతో అన్నివర్గాల వినియోగదారులకూ తాము చేరువ అవుతున్నందున, వచ్చే ఐదేండ్లలో పతంజలి గ్రూప్ టర్నోవర్ రూ.లక్ష కోట్లకు చేరుతుందని ఆ గ్రూప్ వ్యవస్థాపకుడు బాబా రామ్దేవ్ చెప్పారు.
వానకాలం పంటల సాగుకు రైతాంగం సన్నద్ధమవుతున్నది. ఇప్పటికే యాసంగి ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్న తరుణంలో వచ్చే సీజన్పై దృష్టి సారించింది. వానాకాలంలోనూ వరి సాగుకే అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని వ్యవ
శాకాహారంతో (Health Tips) ప్రొటీన్లు, క్యాల్షియం, విటమిన్ బీ 12 వంటి పోషకాల లోపం తలెత్తుతున్నా వెజిటేరియన్ డైట్ ఇప్పటికీ బరువు తగ్గేందుకు, గుండెకు మేలు చేసేందుకు మెరుగైనదిగా చెబుతారు.
దేశ వ్యవసాయ రంగంలో తెలంగాణ ధ్రువతారను తలపిస్తున్నది. ప్రతి అంశంలో సత్తా చాటుతూ దేశానికి అన్నపూర్ణగా మారింది. ఆహార ఉత్పత్తుల దిగుబడిలో రాష్ట్రం సత్తా చాటింది.
కంది రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మార్కెట్లో మద్దతు ధరకు మించి పలుకుతుండడంతో లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో కంటే దిగుబడి తగ్గినా ధర అనుకూలంగా ఉండడంతో పంట పండినట్లేనని అన్నదాతల్లో హర్షా
అన్నదాతల ఆలోచనల్లో మార్పు కనిపిస్తున్నది. సమ్మిళిత సాగు వైపు ఉమ్మడి జిల్లా రైతాంగం దృష్టి సారిస్తున్నది. సంప్రదాయ పంటలతో పాటు మార్కెట్లో డిమాండ్ ఉండి లాభాల సిరులు కురిపించే పంటల వైపు మొగ్గు చూపుతున్�
Soya Oil | మాటిమాటికీ చర్మం పొడిబారిపోవడం అన్నది చికాకు కలిగించే వ్యవహారమే. ఈ సమస్యకు సోయాబీన్ ఆయిల్లో పరిష్కారం ఉందని అంటున్నారు వైద్య నిపుణులు. ♥ సోయా గింజల నుంచి తీసే ఈ నూనెలో లినోలెయిక్ యాసిడ్లు అధికం. ఇ